క్రైం - Page 127
Hyderabad: అక్రమంగా గ్లైకోరిల్ దగ్గు సిరప్ తయారీ.. ఆటకట్టించిన డీసీఏ
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఆధ్వర్యంలో కూకట్పల్లిలో అక్రమంగా గ్లైకోరిల్ దగ్గు సిరప్ తయారు చేస్తున్న తయారీ యూనిట్పై దాడి...
By అంజి Published on 11 Sept 2024 6:42 AM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. అర్ధరాత్రి ఏడుగురిని కబళించిన మృత్యువు
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదం ఏడుగురిని బలిగొంది.
By అంజి Published on 11 Sept 2024 6:22 AM IST
ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపినందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
బైక్ ఆపి చెకింగ్ చేసినందుకు ఒక యువకుడు నడి రోడ్డు మీద నానా హంగామా సృష్టించడమే కాకుండా... ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
By Medi Samrat Published on 10 Sept 2024 9:15 PM IST
వైమానిక దళ అధికారిణిపై వింగ్ కమాండర్ అత్యాచారం.. విచారణకు ఆదేశం
జమ్మూ కాశ్మీర్లోని వైమానిక దళ స్టేషన్లోని వింగ్ కమాండర్.. వైమానిక దళ అధికారిణిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
By అంజి Published on 10 Sept 2024 5:45 PM IST
Hyderabad: నకిలీ వైద్యుడిని అరెస్టు చేసిన పోలీసులు
ఆ వ్యక్తి డాక్టర్ కావాలనుకున్నాడు.. కానీ చదువు అబ్బలేదు. దీంతో చదువును పక్కన పెట్టి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ నేర్చుకున్నాడు.
By అంజి Published on 10 Sept 2024 3:45 PM IST
విద్యార్థినిపై మంత్రి డ్రైవర్, స్నేహితులు లైంగిక దాడి.. బయటపెట్టిన బీజేపీ నేత!
రాష్ట్ర మంత్రి డ్రైవర్, అతని స్నేహితులు కళాశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, సంఘటన యొక్క వీడియోను ఉపయోగించి ఆమెను బ్లాక్ మెయిల్...
By అంజి Published on 10 Sept 2024 10:24 AM IST
బీహార్లో దారుణం.. సీపీఐ నేత దారుణ హత్య
బీహార్లో దారుణం చోటుచేసుకుంది. సీపీఐ (ఎంఎల్) నేత సునీల్ చంద్రవంశీని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపేశారు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 10:02 AM IST
1125 యూపీఐ ట్రాన్సక్షన్లు.. రూ.4 కోట్ల మోసం.. వారి టార్గెట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్
రూ.4 కోట్ల యూపీఐ మోసానికి పాల్పడిన 13 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 9 Sept 2024 4:15 PM IST
దారుణం.. దళిత బాలికపై గ్యాంగ్రేప్.. ఇటుకతో కొట్టి..
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఆదివారం లక్నోలో 14 ఏళ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 9 Sept 2024 2:55 PM IST
షాద్నగర్లో 8 ఏళ్ల బాలుడు దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణ ఘటన జరిగింది. 8 ఏళ్ల బాలుడు దొంగల చేతిలో హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 9 Sept 2024 12:36 PM IST
భర్తను కిరాతకంగా చంపిన భార్య.. సాయం చేసిన అత్త
కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 10:59 AM IST
ఇన్స్టాలో పరిచయం.. యువతిని 20రోజులు రూమ్లో బంధించిన వ్యక్తి
సోషల్ మీడియా కాలం నడుస్తోంది. స్నేహితులు ఈజీగా పెరిగిపోతున్నారు.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 9:45 AM IST














