క్రైం - Page 118
నేపాల్ విద్యార్థిని ఆత్మహత్య.. భారీ నిరసనలతో అట్టుడికిన క్యాంపస్
భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) యూనివర్సిటీ హాస్టల్లో నేపాల్కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై...
By Medi Samrat Published on 17 Feb 2025 7:01 PM IST
విషాదం.. కుటుంబమంతా ఆత్మహత్య
కర్ణాటకలోని మైసూరులో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ అపార్ట్మెంట్లో సోమవారం ఉదయం ఒక వ్యక్తి, అతని తల్లి, అతని భార్య, కొడుకుతో కూడిన నలుగురు సభ్యుల...
By అంజి Published on 17 Feb 2025 11:43 AM IST
Medchal: దారుణం.. పట్టపగలు నడిరోడ్డుపై యువకుడి హత్య.. కత్తులతో పొడుస్తూ..
మేడ్చల్ పట్టణంలో దారుణం జరిగింది. బస్ డిపో సమీపంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఉమేశ్ అనే 25 ఏళ్ల యువకుడిని ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు.
By అంజి Published on 17 Feb 2025 6:47 AM IST
కట్నం తేవడం లేదని దారుణం.. కోడలికి హెచ్ఐవి సోకిన ఇంజెక్షన్ ఇచ్చి..
ఉత్తరప్రదేశ్లోని ఒక వ్యక్తి తన కుమార్తెకు ఆమె అత్తమామలు బలవంతంగా హెచ్ఐవి సోకిన ఇంజెక్షన్ ఇచ్చారని, కట్నం డిమాండ్లను తీర్చలేదని ఆమెను హింసించారని...
By అంజి Published on 16 Feb 2025 11:15 AM IST
Hyderabad: ప్రియురాలి తండ్రి వేధింపులు.. తట్టుకోలేక ప్రియుడు సూసైడ్
సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖలందర్ నగర్ కు చెందిన 22 ఏళ్ల యువకుడు తన ప్రియురాలి తండ్రి వేధింపులు భరించలేక ఉరి వేసుకుని మరణించాడు.
By అంజి Published on 16 Feb 2025 8:51 AM IST
ఏపీలో దారుణం.. మహిళా బంధువులపై కొడుకు అత్యాచారయత్నం.. చంపి ముక్కలు చేసిన తల్లి
ఆంధ్రప్రదేశ్లో మరో దారుణ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లాలో 57 ఏళ్ల మహిళ తన కొడుకు దుష్ప్రవర్తనతో విసుగు చెంది, అతడిని హత్య చేసింది.
By అంజి Published on 15 Feb 2025 7:01 PM IST
దారుణం.. ఇద్దరు యువకులను నరికి చంపిన అక్రమ మద్యం వ్యాపారులు
తమిళనాడులోని మైలదుత్తురై జిల్లాలోని ముత్తం గ్రామంలో అక్రమ మద్యం వ్యాపారులు ఇద్దరు యువకులను దారుణంగా నరికి చంపారు.
By అంజి Published on 15 Feb 2025 5:00 PM IST
Breaking : ప్రయాగ్రాజ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తులు దుర్మరణం
ప్రయాగ్రాజ్-మీర్జాపూర్ హైవేపై మేజా ప్రాంతంలోని మను కా పురా సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 15 Feb 2025 8:31 AM IST
హైదరాబాద్లో దారుణం..వ్యక్తిని బండరాళ్లతో కొట్టిచంపిన దుండగులు
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
By Knakam Karthik Published on 13 Feb 2025 7:25 AM IST
ఆస్తి వివాదం కారణంగా ఆగిన అంత్యక్రియలు
భూవివాదం కారణంగా ఓ తండ్రి అంత్యక్రియలు కాస్తా ఆలస్యం అయ్యాయి.
By Medi Samrat Published on 13 Feb 2025 6:30 AM IST
చివరికి.. నా భార్య రక్తపు మడుగులో పడి ఉందని పోలీసులకు చెప్పాడు
ఇంట్లో గొడవ కారణంగా తన భార్యను చంపి, మృతదేహంతో చాలా గంటలు గడిపాడు.
By Medi Samrat Published on 12 Feb 2025 3:48 PM IST
RBI, Bharat: 203 కరెన్సీ పేపర్ షీట్లను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్.. ముగ్గురు అరెస్ట్
ఢిల్లీ కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ 'RBI', 'భారత్' అని రాసి ఉన్న ఎంబెడెడ్ సెక్యూరిటీ థ్రెడ్ ఉన్న 203 అధిక నాణ్యత గల కరెన్సీ పేపర్ షీట్లను స్వాధీనం...
By అంజి Published on 12 Feb 2025 8:16 AM IST














