బిజినెస్ - Page 136
స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు షాక్..
కొత్తగా మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి షాక్ తగలనుంది. కేంద్ర ఆర్థిక మంత్రికేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన...
By తోట వంశీ కుమార్ Published on 14 March 2020 9:36 PM IST
భారీగా తగ్గిన బంగారం ధర
ఈ వార్త బంగారం ప్రియులకు తీపికబురనే చెప్పాలి. బంగారం ధర భారీగా దిగివచ్చింది. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. ఈ రోజు కూడా భారీగా...
By సుభాష్ Published on 14 March 2020 9:05 AM IST
ఎస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్ బ్యాంకులు
సంక్షోభంలో ఉన్న ఎస్బ్యాంక్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు రంగ బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కొటాక్ మహీంద్రాలు...
By తోట వంశీ కుమార్ Published on 13 March 2020 9:12 PM IST
భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎంతంటే..?
నిన్న మొన్నటి దాకా చుక్కలు చూపించిన బంగారం ధర క్రమంగా తగ్గుతోంది. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర భారీగా తగ్గింది. మూడు రోజుల్లో రూ.2వేలకు పైనే బంగారం...
By తోట వంశీ కుమార్ Published on 13 March 2020 6:01 PM IST
అక్కడ కిలో చికెన్ రూ.10 లకే
ముఖ్యాంశాలు డీలా పడుతున్న చికెన్ వ్యాపారులు కోళ్ల మేతకు అయ్యే ఖర్చు కూడా రావట్లేదంటున్న డీలర్లు మటన్ గురించీ దుష్ర్పచారంకరోనా..ఈ మహమ్మారి సోకినవారందరూ...
By రాణి Published on 13 March 2020 2:54 PM IST
ప్రారంభంలోనే కుప్పకూలింది.. 12 ఏళ్లలో తొలిసారి
దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం కొనసాగుతూనే ఈ రోజు ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే కుప్పకూలాయి. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలు...
By సుభాష్ Published on 13 March 2020 10:15 AM IST
భారీగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. కరోనా వైరస్ మార్కెట్లను సైతం బెంబేలెత్తిస్తున్నాయి. ఈ రోజు భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి....
By సుభాష్ Published on 13 March 2020 9:49 AM IST
రూ.250 నాణేన్ని విడుదల చేసిన ఆర్బీఐ..కేవలం వారికోసమే
వెండితో తయారు చేసిన రూ.250 నాణేన్ని ఆర్బీఐ విడుదల చేసింది. రాజ్యసభ 250వ సమావేశాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నాణేన్ని ముద్రించినట్లు ఆర్బీఐ...
By రాణి Published on 12 March 2020 4:11 PM IST
ఆసియా సంపన్నుడి హోదా కోల్పోయిన ముఖేష్ అంబానీ
ప్రపంచవ్యాప్త చమురు సంక్షోభం కారణంగా ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా తనకున్న హోదాను రిలయెన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ కోల్పోయాడు. దాదాపు 5.8 బిలియన్ల...
By సుభాష్ Published on 11 March 2020 7:50 PM IST
ఎస్బీఐ బిగ్న్యూస్: మినిమమ్ బ్యాలెన్స్ చార్జీల ఎత్తివేత
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ తాజాగా తన వినియోగదారులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రతినెల మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను ఎత్తివేసింది. ఇది...
By సుభాష్ Published on 11 March 2020 6:36 PM IST
భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
సామాన్యుడికి కొంత ఊరట లభించింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. పెట్రోలియం సరఫరా చేసే దేశాల మధ్య ధరల యుద్ధం తీవ్రం కావడంతో గ్లోబల్ మార్కెట్...
By సుభాష్ Published on 11 March 2020 1:28 PM IST
యెస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త
డిపాజిట్లు, పెట్టుబడులు అన్నీ పోయాయనుకుని..దిగులు చెందుతున్న ఖాతాదారులకు యెస్ బ్యాంక్ ఓ శుభవార్త చెప్పింది. సంక్షోభంలో ఉన్న ఈ బ్యాంక్ మంగళవారం నుంచి...
By రాణి Published on 10 March 2020 1:10 PM IST














