బిజినెస్ - Page 137
పేటీఎంకు ఫోన్పే పంచ్..
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్బ్యాంక్పై ఆర్బీఐ(రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) మారటోరియం విధించింది. ఖాతాదారుడు ఒక నెలలో రూ.50వేలు మాత్రమే...
By తోట వంశీ కుమార్ Published on 7 March 2020 9:08 PM IST
కరోనాపై కాలర్ ట్యూన్
రిలయన్స్ జియో కొంతకాలం నుంచి కాలర్ ట్యూన్ కి కూడా ఛార్జీలు వసూలు చేస్తుండగా..ఎయిర్ టెల్ మాత్రం ఫ్రీ కాలర్ ట్యూన్స్ ఇచ్చింది. కాగా..దేశంలో కరోనా వైరస్...
By రాణి Published on 7 March 2020 6:58 PM IST
'ఎస్బ్యాంక్'లో 49శాతం పెట్టుబడులు పెట్టనున్న ఎస్బీఐ..!
ఎస్బ్యాంక్ ఖాతాదారుల నగదు సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ విషయమై ఇప్పటికే ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్...
By తోట వంశీ కుమార్ Published on 6 March 2020 10:00 PM IST
కరోనా దెబ్బతో కోళ్ల పరిశ్రమ కుదేలు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నది పాత సామెత. కరోనా వైరస్ కోళ్ల పరిశ్రమ చావుకొచ్చిందన్నది కొత్త సామెత. అవునండీ. కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా...
By రాణి Published on 6 March 2020 11:17 AM IST
వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే..?
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) అనే రెండు బ్యాంక్ యూనియన్లు సమ్మెకు...
By Newsmeter.Network Published on 5 March 2020 4:42 PM IST
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. కరోనా ఎఫెక్టేనా..?
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. చైనాలో మొదలైన కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు నెలకొడంతో కీలక రంగాల షేర్లు...
By సుభాష్ Published on 28 Feb 2020 12:07 PM IST
ఏపీలో గజం భూమి ధర రూ.2.50 లక్షలు
ఏపీలోని ఒక ఊరిలో గజం భూమి ధర అక్షరాలా రూ.2.50 లక్షలు పలుకుతోంది. సాధారణంగా రూ.32 వేల నుంచి రూ.40 వేల మధ్యలో ఉండే గజం భూమి ధర ఏకంగా రూ.2.50 లక్షలు...
By రాణి Published on 27 Feb 2020 5:37 PM IST
ఎస్బీఐ కస్టమర్లు జాగ్రత్త.. 28లోపు ఆ పని చేయకుంటే ఖాతాలు బంద్
మీకు ఎస్బీఐ బ్యాంకు నుంచి తరచూ టెక్ట్స్మెసేజ్లు, ఈమెయిల్స్ వస్తున్నాయా.. అయితే అప్రమత్తం కండి. ఎందుకంటే..ఫిబ్రవరి 28 నుంచి ఆ ఖాతాలు...
By Newsmeter.Network Published on 26 Feb 2020 6:14 PM IST
భారత్ మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ కొత్తకారు
ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొత్త కారును భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త ప్రారంభ వేరియంట్ డిఫెండర్ 90 ధర రూ.69.99 లక్షలుగా ఉండగా..టాప్ వేరియంట్...
By రాణి Published on 26 Feb 2020 6:12 PM IST
'లోకల్ రిపోర్టర్' యాప్ అద్భుతం
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణజర్నలిజంలో మూడో తరంగా వచ్చిన డిజిటల్ మీడియా ఇప్పుడు వార్తా ప్రపంచాన్ని శాసిస్తోందని తెలంగాణ మీడియా అకాడమీ...
By రాణి Published on 26 Feb 2020 1:14 PM IST
భారీగా పెరిగిపోతున్న బంగారం ధరలు..కరోనానే కారణమా..?
బంగారం ధర ఊహించని విధంగా పెరిగిపోతూ ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో శుక్రవారం ఒక్క రోజే '1 శాతానికి' పైగా బంగారం పెరిగిపోయింది. బంగారం ధర విపరీతంగా...
By రాణి Published on 22 Feb 2020 12:25 PM IST
వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్.. ప్లాన్ చేసుకోండి లేకపోతే..!
వేతన పెంపు కోసం మార్చి 11-13 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ), ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్...
By Newsmeter.Network Published on 22 Feb 2020 10:55 AM IST














