తృణమూల్ కాంగ్రెస్కు హ్యాకర్ల షాక్.. ట్విటర్ ఖాతా హ్యాక్
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్విటర్ ఖాతా హాక్ అయింది.
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 10:39 AM IST
పాపం.. ఆఫీసులో పడుకుని మరీ కష్టపడి పని చేసింది.. అయినా ఉద్యోగం పాయె
లక్ష్యాలను చేరుకోవాలని ఆఫీసులోనే పడుకుని మరీ కష్టపడి పని చేసిన ఎస్తర్ క్రాఫోర్డ్ ఉద్యోగం పోయింది
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 10:13 AM IST
చిరంజీవి సినిమా సెట్లో అగ్నిప్రమాదం
ఆచార్య సినిమా కోసం కోకాపేట లేక్ వద్ద ధర్మస్థలి పేరుతో టెంపుల్ సెట్ ఏర్పాటు చేశారు. సెట్ మొత్తం మంటల్లో కాలిపోయింది.
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 9:13 AM IST
సామాన్యుడికి షాక్.. విజయ పాల ధర పెంపు.. లీటర్కు ఎంతంటే..?
విజయ పాల ధరను లీటర్కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు కృష్ణామిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) తెలిపింది
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 8:30 AM IST
ఫార్మా కంపెనీలో పేలుడు.. ఇద్దరు మృతి
సరిగామ్లోని జిఐడిసివద్ద గల వాన్ పెట్రో కెమికల్ కంపెనీలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 8:06 AM IST
పసిడి కొనుగోలుదారులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర
బంగారం ధరలు దిగి వస్తున్నాయి. గత తొమ్మిది రోజులుగా ధర తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండడమో జరుగుతూ ఉంది.
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 7:39 AM IST
ఇకపై వెయిటింగ్లు ఉండవు.. ఓన్లీ అప్డేట్స్ మాత్రమే
యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విరూపాక్ష టీజర్ ను ఎప్పుడు విడుదల చేస్తారు అన్న విషయాన్ని చిత్ర బృందం
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 2:23 PM IST
అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల
పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ఆరోగ్య పరిస్థితి పై తాజాగా నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 1:17 PM IST
తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి.. గవర్నర్కు షర్మిల వినతి
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ షర్మిల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 12:50 PM IST
అదనపు సమయం ఇవ్వలేదని.. ఎగ్జామ్ సెంటర్ను ధ్వంసం చేసిన విద్యార్థులు
పరీక్ష మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుంది అనగా విధ్యార్థులు తమకు అదనపు సమయం ఇవ్వాలని ఆందోళనకు దిగారు.
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 12:21 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ : నేడు సీబీఐ ముందుకు సిసోడియా.. జైల్ ట్వీట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా నేడు సీబీఐ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ వైరల్
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 11:26 AM IST
బర్డ్ ఫ్లూ కలకలం.. చికెన్ విక్రయాలపై నిషేదం..!
జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పౌల్ట్రీ ఫాంలో బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందింది
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 11:03 AM IST