ఆపరేషన్ సింధూర్ను విమర్శించిన హైదరాబాద్ విద్యార్థిని
పాకిస్తాన్కు మద్దతుగా, పాకిస్తాన్లోని అనుమానిత ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఖండిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు చంపాపేటలోని ఒక...
By Medi Samrat Published on 9 May 2025 7:24 PM IST
ఏటీఎంలు మూతపడడం లేదు.. దయచేసి నమ్మకండి
భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశంలో ఏటీఎంలు మూతపడతాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
By Medi Samrat Published on 9 May 2025 6:59 PM IST
మహేష్ కుమార్తె సితార ఎవరిని కలిసిందో తెలుసా.?
మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని పలువురు ప్రముఖ సెలబ్రిటీలను కలుస్తూ ఉంటుంది.
By Medi Samrat Published on 9 May 2025 5:45 PM IST
మొత్తం 24 నగరాలు పాకిస్తాన్ టార్గెట్
మే 8వ తేదీ రాత్రి 8.00 గంటల నుంచి 11.30 గంటల మధ్య పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాలపై ఏకకాలంలో డ్రోన్ దాడులను ప్రారంభించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
By Medi Samrat Published on 9 May 2025 4:53 PM IST
ఢిల్లీలో వినిపించిన ఎయిర్ సైరన్లు
భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో మాక్ డ్రిల్లో భాగంగా వైమానిక దాడికి సంబంధించిన సైరన్లు...
By Medi Samrat Published on 9 May 2025 4:44 PM IST
భారత్-పాక్ యుద్ధం.. కాస్త కొత్తగా స్పందించిన చైనా.!
భారత్-పాక్ యుద్ధంపై చైనా కాస్త కొత్తగా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది
By Medi Samrat Published on 9 May 2025 4:14 PM IST
అంతిమంగా విజయం మనదే : రాజమౌళి
భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ప్రముఖ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి భారత సైన్యానికి తన మద్దతును తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా...
By Medi Samrat Published on 9 May 2025 3:30 PM IST
తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం చంద్రబాబు
దేశ రక్షణలో పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, కల్లితండాకు చెందిన మురళినాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం...
By Medi Samrat Published on 9 May 2025 2:45 PM IST
ఐపీఎల్ ఒక వారం పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటన
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఇండియన్...
By Medi Samrat Published on 9 May 2025 2:15 PM IST
బీఆర్ఏజీసీఈటీ -2025 సెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి డోలా
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకులాలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరిగుతుందని, వారి నమ్మకాలను నిజం చేస్తూ విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన అందేలా...
By Medi Samrat Published on 9 May 2025 12:00 PM IST
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. ఐఎండీ అలర్ట్
రాబోయే 3 రోజుల పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)...
By Medi Samrat Published on 9 May 2025 8:13 AM IST
పరిస్థితి మారుతోంది.. ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్పై బిగ్ అప్డేట్..!
ఐపీఎల్-2025 కొనసాగింపుకు సంబంధించి భారత ప్రభుత్వ ఆదేశాల కోసం బీసీసీఐ వేచిచూస్తోందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ గురువారం తెలిపారు.
By Medi Samrat Published on 9 May 2025 7:46 AM IST