Medi Samrat

A self-motivated and inspired journalist with a passion for telling truth and delivering meaningful news to the public. Over six-plus years of experience in delivering top-notch content to digital and print media. Highly active on social media by engaging the public with unique stories. Kickstarted his career as a reporter at Andhra Prabha for two years and later joined as a sub-editor in Bhaarat Today for two years where he learned and explored the news space differently. Presently, he working as news editor for NewsMeter Telugu. He says working at NewsMeter Telugu helped him to unleash his potential and one of the best journeys of his career in learning new things on a daily basis.

    Medi Samrat

    పాకిస్థాన్ చేష్టలు మానవాళికే ప్రమాదం : ఓవైసీ
    పాకిస్థాన్ చేష్టలు మానవాళికే ప్రమాదం : ఓవైసీ

    ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసి పాకిస్థాన్ తీరుపై ధ్వజమెత్తారు. పాకిస్థాన్ చేష్టల కారణంగా మానవాళికే ప్రమాదం పొంచి ఉందని అన్నారు.

    By Medi Samrat  Published on 10 May 2025 4:15 PM IST


    సత్యసాయి జిల్లాకు పవన్ కళ్యాణ్
    సత్యసాయి జిల్లాకు పవన్ కళ్యాణ్

    జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యసాయి జిల్లాకు రానున్నారు

    By Medi Samrat  Published on 10 May 2025 4:00 PM IST


    సరిహద్దుల‌కు సైన్యాన్ని తరలిస్తున్న పాక్‌.. సిద్ధంగా ఉన్న భారత దళాలు
    సరిహద్దుల‌కు సైన్యాన్ని తరలిస్తున్న పాక్‌.. సిద్ధంగా ఉన్న భారత దళాలు

    1999 కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారిగా సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలకు పాకిస్తాన్ తన సైన్యాన్ని తరలిస్తోందని భారత ప్రభుత్వం తెలిపింది. అయితే భారత...

    By Medi Samrat  Published on 10 May 2025 3:17 PM IST


    భారత్ ఆగితే.. మేము కూడా ఆగిపోతాం : పాకిస్థాన్
    భారత్ ఆగితే.. మేము కూడా ఆగిపోతాం : పాకిస్థాన్

    భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ...

    By Medi Samrat  Published on 10 May 2025 2:32 PM IST


    టపాసులు కాల్చడం నిషేధం.. ఉత్తర్వులు పాటించకపోతే క‌ఠిన చ‌ర్య‌లు
    టపాసులు కాల్చడం నిషేధం.. ఉత్తర్వులు పాటించకపోతే క‌ఠిన చ‌ర్య‌లు

    భారతదేశం అంతట హై అలర్ట్ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.

    By Medi Samrat  Published on 10 May 2025 2:16 PM IST


    శంషాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
    శంషాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

    భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది.

    By Medi Samrat  Published on 9 May 2025 9:15 PM IST


    యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నా : మంత్రి ఉత్తమ్
    యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నా : మంత్రి ఉత్తమ్

    భారత్-పాకిస్థాన్ ల మధ్య ఏర్పడిన యుద్ద వాతావరణంలో తన అవసరమని భావిస్తే యుద్ధంలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల...

    By Medi Samrat  Published on 9 May 2025 8:30 PM IST


    మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి.. సీఎం రాజీనామా చేయాలి
    మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి.. సీఎం రాజీనామా చేయాలి

    రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి...

    By Medi Samrat  Published on 9 May 2025 8:00 PM IST


    వెంటనే వాటిని ఓటీటీల నుండి తీసేయండి.. కేంద్రం ఆదేశాలు..
    వెంటనే వాటిని ఓటీటీల నుండి తీసేయండి.. కేంద్రం ఆదేశాలు..

    భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ మొదలుపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ భారతదేశంలో పనిచేస్తున్న అన్ని OTT, డిజిటల్...

    By Medi Samrat  Published on 9 May 2025 7:32 PM IST


    ఆపరేషన్ సింధూర్‌ను విమర్శించిన హైదరాబాద్ విద్యార్థిని
    ఆపరేషన్ సింధూర్‌ను విమర్శించిన హైదరాబాద్ విద్యార్థిని

    పాకిస్తాన్‌కు మద్దతుగా, పాకిస్తాన్‌లోని అనుమానిత ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ను ఖండిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు చంపాపేటలోని ఒక...

    By Medi Samrat  Published on 9 May 2025 7:24 PM IST


    ఏటీఎంలు మూతపడడం లేదు.. దయచేసి నమ్మకండి
    ఏటీఎంలు మూతపడడం లేదు.. దయచేసి నమ్మకండి

    భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశంలో ఏటీఎంలు మూతపడతాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

    By Medi Samrat  Published on 9 May 2025 6:59 PM IST


    మహేష్ కుమార్తె సితార ఎవరిని కలిసిందో తెలుసా.?
    మహేష్ కుమార్తె సితార ఎవరిని కలిసిందో తెలుసా.?

    మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని పలువురు ప్రముఖ సెలబ్రిటీలను కలుస్తూ ఉంటుంది.

    By Medi Samrat  Published on 9 May 2025 5:45 PM IST


    Share it