ఆంధ్రప్రదేశ్
ఇంత చేస్తున్నా వైసీపీ రాజకీయం చేస్తోంది..అచ్చెన్నాయుడు ఫైర్
యూరియా సమస్య కేవలం ఏపీలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉంది..అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 2:13 PM IST
ఏపీ మహిళలకు భారీ శుభవార్త.. త్వరలోనే నెలకు రూ.1500
ఆంధ్రప్రదేశ్లో 'మహా శక్తి' పథకం అమలు కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, తిరుపతిలోని కలెక్టరేట్లో..
By అంజి Published on 9 Sept 2025 8:36 AM IST
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు: ముగ్గురు ప్రభుత్వ వైద్యుల సస్పెండ్
తెలంగాణలోని హైదరాబాద్లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ముగ్గురు ప్రభుత్వ...
By అంజి Published on 9 Sept 2025 8:29 AM IST
రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా.. ఫలించిన సీఎం కృషి
ప్రస్తుతం దేశ వ్యవసాయ రంగములో యూరియా సరఫరా సంక్షోభం ,ప్రతిష్టంభన ఏర్పడిన ఈ కీలక సమయములో
By Medi Samrat Published on 8 Sept 2025 9:15 PM IST
విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్.. సీఎం సమక్షంలో కుదిరిన ఒప్పందం
విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్సీ-జీవీఎంసీ...
By Medi Samrat Published on 8 Sept 2025 7:30 PM IST
వినూత్న పథకాలతో రోడ్మ్యాప్ను ఆవిష్కరించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చడానికి, పర్యాటక రంగంలో స్థిరమైన వృద్ధిని తీసుకుని రావడానికి, పెట్టుబడులను...
By Medi Samrat Published on 8 Sept 2025 6:27 PM IST
ఆ నౌకలో వచ్చే యూరియాను ఏపీకి కేటాయించండి..నడ్డాకు సీఎం చంద్రబాబు ఫోన్
యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 8 Sept 2025 5:25 PM IST
ఏపీలో భారీగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్స్..టీటీడీ ఈవోగా ఎవరంటే?
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 8 Sept 2025 3:56 PM IST
Andrapradesh: సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్
రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 1:59 PM IST
ఏపీలో ఆ వ్యాధి కారణంగా 20 మంది మృతి..హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
అనుమానిత మెలియోయిడోసిస్ మరణాల గురించి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తురకపాలెం గ్రామంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది
By Knakam Karthik Published on 8 Sept 2025 12:22 PM IST
Andhrapradesh: జైలు వార్డర్పై దాడి చేసి పారిపోయిన రిమాండ్ ఖైదీల అరెస్టు
ఆంధ్రప్రదేశ్లోని చోడవరం సబ్-జైలు నుండి హింసాత్మకంగా తప్పించుకున్న ఇద్దరు రిమాండ్ ఖైదీలను 24 గంటల్లోనే పట్టుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 8 Sept 2025 10:20 AM IST
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ బిగ్ అప్డేట్
రాష్ట్రంలోని 163 ప్రదేశాలలో అన్ని టిడ్కో గృహ ప్రాజెక్టులు మార్చి 31, 2026 నాటికి పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు.
By అంజి Published on 8 Sept 2025 7:34 AM IST