ఆంధ్రప్రదేశ్ - Page 93
రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలివే..
కలియుగ దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.
By Medi Samrat Published on 3 April 2025 10:19 AM IST
ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా వ్యవహరించలేదు
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా వ్యవహరించలేదని, ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారని వైసీపీ అధినేత జగన్...
By Medi Samrat Published on 2 April 2025 8:42 PM IST
విశాఖపట్నం ఆర్చ్ బిషప్గా డాక్టర్ ఉడుమల బాల.. రేపే బాధ్యతల స్వీకరణ
విశాఖపట్నం ఆర్చ్ బిషప్గా డాక్టర్ ఉడుమల బాల ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టనున్నారు.
By Medi Samrat Published on 2 April 2025 7:59 PM IST
మార్పు 100శాతం ఉండాలి.. పాత వాసనలు, వ్యక్తులు కొనసాగకూడదు.. టీటీడీ సమీక్షలో చంద్రబాబు
తిరుమల తిరుపతి దేవస్థానంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమగ్రంగా సమీక్ష చేశారు.
By Knakam Karthik Published on 2 April 2025 5:45 PM IST
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 2 April 2025 5:05 PM IST
Andhra Pradesh : ఎమ్మెల్సీలుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఎంపికైన ఐదుగురు శాసన మండలి సభ్యులు
By Medi Samrat Published on 2 April 2025 3:26 PM IST
Video : వైసీపీ నాయకులకు మంత్రి లోకేశ్ సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులను వైసీపీ అడ్డుకుంటే, రెడ్బుక్లో వారి పేర్లు కచ్చితంగా ఉంటాయని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు.
By Knakam Karthik Published on 2 April 2025 1:38 PM IST
కుట్రలో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లు.. చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహి: వైఎస్ షర్మిల
మైనారిటీలను అణిచివేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చిందని వైఎస్ షర్మిల ఆరోపించారు.
By అంజి Published on 2 April 2025 9:53 AM IST
బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి.. ఏపీలో తొలి కేసు
పచ్చి మాంసం తిన్న రెండేళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. ఈ ఘటన కలకలం రేపుతోంది.
By అంజి Published on 2 April 2025 8:49 AM IST
డీఎస్సీ నోటిఫికేషన్, తల్లికి వందనం అమలుపై మంత్రి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంస్కరణల ద్వారా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి చురుకుగా పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
By అంజి Published on 2 April 2025 7:58 AM IST
DIET ఫ్యాకల్టీ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లా విద్య, శిక్షణ సంస్థలలో (DIETలు) అధ్యాపక పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యా శాఖ ప్రకటన విడుదల చేసింది.
By అంజి Published on 2 April 2025 7:07 AM IST
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలుచోట్ల వడగండ్ల వానలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుముదురు వానలు...
By అంజి Published on 2 April 2025 6:58 AM IST