ఆంధ్రప్రదేశ్ - Page 57
ఆంధ్రప్రదేశ్లో త్వరలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లలో మౌలిక సదుపాయాల వృద్ధిని పెంచడానికి త్వరలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్...
By అంజి Published on 4 Jun 2025 11:38 AM IST
ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. జూన్ 11 నాటికి పుంజుకోనున్న రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతు పవనాలు కనుమరుగయ్యాయి. షెడ్యూల్ కంటే ఎనిమిది రోజుల ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మూడు రోజుల క్రితం విరామం...
By అంజి Published on 4 Jun 2025 9:02 AM IST
16,347 పోస్టులు.. మరో బిగ్ అప్డేట్
మెగా డీఎస్సీకి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. 16,347 టీచర్ పోస్టులకు ఎల్లుండి నుంచి పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 4 Jun 2025 8:15 AM IST
వైఎస్ జగన్ను చూసి జాలి పడుతున్నా..
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటించారు.
By Medi Samrat Published on 3 Jun 2025 8:52 PM IST
రైతులు 36,000 ఎకరాల భూమిని అందించడానికి ముందుకొచ్చారు
అమరావతి గ్రీన్ఫీల్డ్ రాజధాని కోసం రెండవ దశ భూ సేకరణ కోసం రైతులు 36,000 ఎకరాల భూమిని అందించడానికి ముందుకు వచ్చారని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి పి....
By Medi Samrat Published on 3 Jun 2025 8:15 PM IST
ఐపీఎల్ ఫైనల్ ను హైదరాబాద్ థియేటర్లలో చూడాలనుకుంటున్నారా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది.
By Medi Samrat Published on 3 Jun 2025 7:15 PM IST
రేపు వెన్నుపోటు దినోత్సవం..ప్రజలు తరలిరావాలన్న మాజీ సీఎం
ఈ నేపథ్యంలోనే రేపు వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తామని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 3:33 PM IST
ఆ ఉద్దేశం ఎంత మాత్రం లేదు..తుని రైలు దగ్ధం కేసు తీర్పుపై ఏపీ సర్కార్ స్పష్టత
తుని రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలకమైన స్పష్టత ఇచ్చింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 2:56 PM IST
ఏపీ సీఎంతో అక్కినేని నాగార్జున సమావేశం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 1:42 PM IST
ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు
నైరుతి రుతు పవనాలు తాకినా రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని రాష్ట్ర విపత్తుల...
By అంజి Published on 3 Jun 2025 7:33 AM IST
'రూ.1 కే ఎకరం భూమి.. నిరూపిస్తే రాజీనామా చేస్తా'.. జగన్కు మంత్రి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్
వైఎస్ జగన్కు మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం భూమి రూ.1 కే ఇచ్చారనే ఆరోపణలను జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి...
By అంజి Published on 3 Jun 2025 6:47 AM IST
టీడీపీ దాడులను ఎదుర్కొనడానికి సిద్ధపడే ఉన్నాం : సజ్జల
వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత తురకా కిషోర్లను...
By Medi Samrat Published on 2 Jun 2025 7:22 PM IST