ఆంధ్రప్రదేశ్ - Page 355
సీఎం జగన్కు ఎన్నికల సంఘం నోటీసులు
సీఎం జగన్కు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఈసీ నోటీసులు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 7 April 2024 4:02 PM IST
'ధర తగ్గింపుతో పాటు నాణ్యమైన మద్యం'.. ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ హామీ
ప్రతిపక్ష టీడీపీ అధికారంలోకి వస్తే, తక్కువ ధరలకు మంచి నాణ్యత గల మద్యం ఇస్తామనే హామీ ఇస్తోంది. మే 13న దక్షిణాదిలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి...
By అంజి Published on 7 April 2024 11:20 AM IST
'ఏపీ భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా?'.. ఏపీ ప్రజలను ప్రశ్నించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైన పవన్కల్యాణ్, బీజేపీతో తెలుగుదేశం కుమ్మక్కయ్యిందని జగన్మోహన్రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 7 April 2024 7:14 AM IST
ఏపీ ఉజ్వల భవిష్యత్తు కోసం కంకణం కట్టుకున్నాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీని గద్దే దించేందుకు, అధికార వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసేందుకు జనసేన, బీజేపీ, టీడీపీ చేతులు కలిపాయని టీడీపీ అధినేత...
By అంజి Published on 7 April 2024 6:18 AM IST
షర్మిల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అవినాష్ రెడ్డి
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. కడప ఎంపీ అవినాష్రెడ్డిని గత కొన్నిరోజులుగా టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 6 April 2024 3:06 PM IST
అవినాశ్రెడ్డి గెలవకుండా చేయడమే నా ప్రయత్నం: సునీత
ఏపీలో ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో వివేకా హత్య కేసు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 6 April 2024 1:29 PM IST
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ నివాసం అక్కడే..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 6 April 2024 12:26 PM IST
'హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు'.. వైఎస్ షర్మిల ఆన్ఫైర్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. జగనన్న ఓడించాలని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
By అంజి Published on 5 April 2024 1:45 PM IST
సీఎం జగన్పై అవమానకరమైన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు ఈసీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై 'అవమానకర' వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం గురువారం నోటీసులు జారీ చేసింది.
By అంజి Published on 5 April 2024 6:23 AM IST
బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు
చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని పేర్ని నాని అన్నారు.
By Medi Samrat Published on 4 April 2024 9:00 PM IST
ఆ అభ్యర్థిని మార్చేసిన జనసేనాని
ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
By Medi Samrat Published on 4 April 2024 8:00 PM IST
మరోసారి వాలంటీర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు.
By Medi Samrat Published on 4 April 2024 6:58 PM IST














