ఆంధ్రప్రదేశ్ - Page 297

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
new liquor policy, Andhra Pradesh, APnews
ఏపీలో కొత్త లిక్కర్‌ పాలసీ.. ఎప్పటి నుంచంటే?

అమరావతి: కొత్త లిక్కర్‌ పాలసీ విధానం రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.

By అంజి  Published on 2 Aug 2024 5:30 PM IST


Botsa Satyanarayana , YCP MLC candidate, Vizag, APnews
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు.

By అంజి  Published on 2 Aug 2024 3:01 PM IST


Vijayanagaram, loan agents, kidnap, repayment
లోన్‌ రికవరీ కోసం.. బాలుడిని కిడ్నాప్‌ చేసిన ఏజెంట్లు!

విజయనగరంలో ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ దాష్టీకానికి పాల్పడింది. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ రుణాల రికవరీ ఏజెంట్లు తమ మైనర్ కొడుకును కిడ్నాప్ చేశారని...

By అంజి  Published on 2 Aug 2024 10:34 AM IST


Andhra Pradesh, tragedy, slab collapse, four people died,
Andhra Pradesh: మట్టి మిద్దె కూలి ఒకే కుటుబంలో నలుగురు దుర్మరణం

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 2 Aug 2024 9:08 AM IST


Andhra Pradesh, government, good news,  farmers,
Andhra Pradesh: రైతులకు గుడ్‌న్యూస్.. సూక్ష్మసేద్య పథకం

ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.

By Srikanth Gundamalla  Published on 2 Aug 2024 7:45 AM IST


Andhra Pradesh govt, flood,  families, money rs.3000,
Andhra Pradesh: ఒక్కో కుటుంబానికి రూ.3వేలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on 2 Aug 2024 6:40 AM IST


ఈరోజు వారిని కలిసిన వైఎస్ జగన్
ఈరోజు వారిని కలిసిన వైఎస్ జగన్

రాష్ట్రంలోని పలు ప్రాంతాలలోని వైసీపీ నాయకులు కూటమి పార్టీలలోకి వెళుతూ ఉన్న సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on 1 Aug 2024 8:00 PM IST


Chandrababu, cheating, AP people, Narayanaswamy, YCP
ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చారు: నారాయణస్వామి

అమరావతి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు జరుగుతుంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మాజీ మంత్రి నారాయణ స్వామి నిలదీశారు.

By అంజి  Published on 1 Aug 2024 4:15 PM IST


Andhra Pradesh, government, good news,  free bus,
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..ఫ్రీ బస్సు మహిళలతో పాటు వారికి కూడా..

ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 1 Aug 2024 6:32 AM IST


భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించండి.. చంద్రబాబుకు సీపీఐ నేతల వినతి
భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించండి.. చంద్రబాబుకు సీపీఐ నేతల వినతి

రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుని సీపీఐ నేతలు కోరారు

By Medi Samrat  Published on 31 July 2024 6:30 PM IST


బియ్యం, కందిపప్పు ధరలను మరో దఫా తగ్గించిన ఏపీ ప్ర‌భుత్వం
బియ్యం, కందిపప్పు ధరలను మరో దఫా తగ్గించిన ఏపీ ప్ర‌భుత్వం

నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించిన‌ట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక...

By Medi Samrat  Published on 31 July 2024 5:30 PM IST


CM Chandrababu, tribal facilities, tribals, APnews
'గిరిజనులకు సౌకర్యాలు మెరుగుపర్చండి'.. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు

గిరిజనులకు సౌకర్యాలు మెరుగుపరచాలని, గర్భిణులను భౌతికంగా వారి నివాసాల నుంచి ఆసుపత్రులకు తీసుకెళ్లడం వంటి కష్టాల నుంచి విముక్తి కల్పించాలని సీఎం...

By అంజి  Published on 31 July 2024 8:00 AM IST


Share it