ఆంధ్రప్రదేశ్ - Page 177
అధిక ఉష్టోగ్రత, వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఎస్
రానున్నమూడు మాసాలు అధిక ఉష్టోగ్రత,వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వడగాల్పుల నుండి ఉపశమనం పొందేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు...
By Medi Samrat Published on 20 March 2025 7:07 PM IST
పాస్టర్లకు గుడ్న్యూస్.. గౌరవ వేతనాల చెల్లింపుకు నిధుల విడుదల
రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12.82 కోట్లు విడుదల చేసిందని రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి...
By Medi Samrat Published on 20 March 2025 5:22 PM IST
దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లడమేంటి? వైసీపీ సభ్యులపై స్పీకర్ హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 20 March 2025 11:14 AM IST
అమరావతిలో వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు, ఆ నిబంధనలే వర్తిస్తాయన్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివిధ కంపెనీలకు ప్రభుత్వం భూములు కేటాయించింది.
By Knakam Karthik Published on 20 March 2025 8:15 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ప్రభుత్వ సలహాదారులుగా నిష్ణాతులైన వారు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా నియమించింది.
By Knakam Karthik Published on 20 March 2025 7:44 AM IST
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది : షర్మిల
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ షర్మిల ప్రధాని మోదీ, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 19 March 2025 9:15 PM IST
ఆ డబ్బులు రావడానికి లేట్ అవుతుంది.. అందుకే బడ్జెట్లో రూ.6,000 కోట్లు కేటాయించాం
అమరావతికి కేంద్ర సాయంపై మంత్రి నారాయణ శాసనమండలిలో సమాధానం ఇచ్చారు.
By Medi Samrat Published on 19 March 2025 3:19 PM IST
Video : 'ఫ్రీ బస్ అయినా ఇవ్వు బాబు'.. వైసీపీ వినూత్న నిరసన
తిరుపతి వైసీపీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కూటమి ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు.
By Medi Samrat Published on 19 March 2025 3:05 PM IST
తిరుపతిలో స్టోర్ను ప్రారంభించిన రివర్
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ రివర్, తిరుపతిలో తమ స్టోర్ను ప్రారంభించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 March 2025 2:45 PM IST
బిల్గేట్స్తో సీఎం చంద్రబాబు మీటింగ్, ఆ ఫౌండేషన్తో ఏపీ సర్కార్ ఒప్పందాలు
మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 19 March 2025 2:30 PM IST
చిత్రగుప్తుడు రాయలేనన్ని పాపాలు వైసీపీ చేసింది, అందరి సంగతి తేలుస్తాం..బుద్ధా వెంకన్న వార్నింగ్
జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోవడమే అనేలా పరిపాలన చేశారని టీడీపీ బుద్దా వెంకన్న ఆరోపించారు.
By Knakam Karthik Published on 19 March 2025 1:45 PM IST
విద్యాశాఖపై చర్చ పెడితే ఎందుకు పారిపోయారు.. మంత్రి లోకేశ్ వార్నింగ్
విద్యారంగంపై సభలో చర్చ జరిగినప్పుడు వైసీపీ సభ్యులు పారిపోయారు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
By Knakam Karthik Published on 19 March 2025 12:45 PM IST














