ఆంధ్రప్రదేశ్ - Page 146
అన్నమయ్య జిల్లాలో బయటపడ్డ పార్శిల్ బాంబు
ఉగ్రవాద కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద మూలాలను తెలుసుకోవడానికి, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో అబూబకర్ సిద్ధిఖ్, మహ్మద్ అలీ ఇళ్లను...
By Medi Samrat Published on 5 July 2025 2:45 PM IST
కొత్త రేషన్కార్డుల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ...
By అంజి Published on 5 July 2025 1:30 PM IST
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 3 నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు
నిరుపేదలకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో యువత - పరిశ్రమలను అనుసంధానించడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగిల్-ప్లాట్ఫామ్ స్కిల్ పోర్టల్ను అభివృద్ధి...
By అంజి Published on 5 July 2025 6:34 AM IST
పీ4 లోగోను ఖరారు చేసిన ముఖ్యమంత్రి
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పీ4 విధానంపై కీలక అడుగులు పడ్డాయి
By Medi Samrat Published on 4 July 2025 8:29 PM IST
ఆంధ్రప్రదేశ్ యవతకు కువైట్లో నిర్మాణ రంగంలో ఉద్యోగావకాశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (OMCAP) వారు థట్రుయా (https://thatruya.com/) వారి...
By Medi Samrat Published on 4 July 2025 7:59 PM IST
ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ అనునిత్యం పనిచేయాలి, శాఖ పరిధిలో తెచ్చే ప్రతి కార్యక్రమం కూడా ఆ దిశగానే ఉండాలని సిఎం చంద్రబాబు...
By Medi Samrat Published on 4 July 2025 6:50 PM IST
ఏఐ ద్వారా భూ సమస్యల పరిష్కారం: మంత్రి అనగాని
రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలు పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి...
By అంజి Published on 4 July 2025 5:04 PM IST
Anakapalli: సముద్రంలోకి మనిషిని లాక్కెళ్లిన చేప
చేప కోసం వల వేసిన మత్స్యకారుడిని.. ఆ చేపే సముద్రంలోకి లాగేసింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
By అంజి Published on 4 July 2025 3:24 PM IST
మెగా డీఎస్సీ-2025.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
అన్ని అడ్డంకులు దాటుకుని మెగా డీఎస్సీ - 2025ని 23 రోజుల్లో సజావుగా నిర్వహించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహించిన అధికారులందరికీ...
By అంజి Published on 4 July 2025 11:34 AM IST
ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జిలు..ఎంత మంది అంటే?
వివిధ రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తులు నియమించేందుకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
By Knakam Karthik Published on 4 July 2025 8:19 AM IST
రాష్ట్రంలో మెప్మా రిసోర్స్ పర్సన్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
మెప్మా రిపోస్స్ పర్సన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 4 July 2025 6:55 AM IST
ఉగ్రవాదుల భార్యలు అరెస్ట్.. ఉలిక్కిపడ్డ అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. అంతకు ముందు రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా, అరెస్టయిన ఉగ్రవాదుల భార్యలను పోలీసులు అదుపులో...
By Medi Samrat Published on 3 July 2025 6:31 PM IST














