పల్నాడులో వైఎస్ జగన్
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి పోలీసుల ఆంక్షల మధ్య వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లాలోని రెంటపల్ల గ్రామాన్ని సందర్శించారు.
By Medi SamratPublished on : 18 Jun 2025 2:30 PM IST
Next Story