ఆంధ్రప్రదేశ్ - Page 128
గోశాలలో 100కుపైగా ఆవులు మృతి అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న గోశాలలో 100 కి పైగా ఆవులు చనిపోయాయనే వార్తలు నకిలీవని శుక్రవారం పేర్కొంది.
By అంజి Published on 12 April 2025 7:32 AM IST
రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : నారా లోకేష్
రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా వస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్...
By Medi Samrat Published on 11 April 2025 8:36 PM IST
గుంటూరు కోర్టుకు గోరంట్ల మాధవ్
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు.
By Medi Samrat Published on 11 April 2025 6:04 PM IST
చేబ్రోలు కిరణ్ను పోషిస్తోంది నారా లోకేష్ : అంబటి
మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 11 April 2025 5:58 PM IST
వారికి అదే లాస్ట్ డే..సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మరోసారి వార్నింగ్ ఇచ్చారు
By Knakam Karthik Published on 11 April 2025 2:54 PM IST
సైకోగాళ్లను ఉరితీసినా తప్పులేదు : వైఎస్ షర్మిల సంచలన ట్వీట్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 11 April 2025 12:38 PM IST
రేపే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..వాట్సాప్లోనూ రిజల్ట్స్
ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది
By Knakam Karthik Published on 11 April 2025 11:56 AM IST
Andhrapradesh: ఆస్తిపన్నుపై వడ్డీ రాయితీ గడువు పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ రాయితీ గడువుపై ప్రకటన చేసింది.
By అంజి Published on 11 April 2025 7:10 AM IST
వైసీపీ నేతలు కారుమూరి, తోపుదుర్తిలపై కేసులు
రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది
By Medi Samrat Published on 10 April 2025 8:07 PM IST
చంద్రబాబు భయపెడతాడు.. మనం అప్రమత్తంగా ఉండాలి : వైఎస్ జగన్
ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో రెడ్బుక్ పాలన కొనసాగుతోందన్నారు.
By Medi Samrat Published on 10 April 2025 5:30 PM IST
పోసానికి ఏపీ హైకోర్టులో ఊరట
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 10 April 2025 3:44 PM IST
కాకాణి ఎక్కడున్నారో.. లుక్ అవుట్ నోటీసులు
అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది.
By Medi Samrat Published on 10 April 2025 2:30 PM IST














