ఆంధ్రప్రదేశ్ - Page 113
ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 12 Aug 2025 2:38 PM IST
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యం: మంత్రి నిమ్మల
పోలవరం డయాఫ్రం వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు గానూ ఇప్పటివరకు 500 మీటర్ల నిర్మాణం పూర్తయిందని..రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు
By Knakam Karthik Published on 12 Aug 2025 1:46 PM IST
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఎంపీ అవినాష్ సంచలన వ్యాఖ్యలు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మంగళవారం కడప జిల్లాలో ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. అటు స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు...
By అంజి Published on 12 Aug 2025 12:02 PM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి కొత్త పాస్బుక్ల పంపిణీ!
మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దుకానున్నాయి. వాటి స్థానంలో రాజముద్రతో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రస్తుత కూటమి...
By అంజి Published on 12 Aug 2025 8:41 AM IST
పులివెందులలో టెన్షన్ టెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్ట్
పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు.
By అంజి Published on 12 Aug 2025 8:12 AM IST
ఆ గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు : వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతూ ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు.
By Medi Samrat Published on 11 Aug 2025 7:11 PM IST
జగన్కు కనీసం ఒక్క చెల్లి కూడా రాఖీ కట్టలేదు ఎందుకు?: హోంమంత్రి అనిత
గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో జడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని..ఏపీ హోంమంత్రి అనిత అన్నారు.
By Knakam Karthik Published on 11 Aug 2025 5:54 PM IST
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై ఈనెల 13న జీవోఎం భేటి
జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దులు మార్పులు చేసేందుకు తగిన సూచనలు చేసేందుకై రాష్ర్ట ప్రభుత్వం
By Medi Samrat Published on 11 Aug 2025 3:01 PM IST
మోదీ ఓట్ల దొంగ కాబట్టే ఈ మౌనం..షర్మిల సంచలన ట్వీట్
ప్రధాని మోదీ ఓట్ల దొంగ కాబట్టే.. రాహుల్గాంధీ బయటపెట్టిన నిప్పులాంటి నిజాలపై సమాధానం చెప్పే దమ్ములేక డిక్లరేషన్ అంటూ వెనకుండి నాటకాలు...
By Knakam Karthik Published on 11 Aug 2025 2:30 PM IST
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో భేటీ అయిన నిర్మాతలు
రాష్ట్ర సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 11 Aug 2025 2:02 PM IST
మహిళలకు ఫ్రీ బస్సు.. కండక్టర్ల దుస్తులకు కెమెరాలు.. జీవో జారీ
రాష్ట్రంలోని మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి పథకం) ఈ నెల15 నుంచి అమలు కానుంది.
By అంజి Published on 11 Aug 2025 12:58 PM IST
Nellore: కాలేజీలో ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి.. కాలేజీ ముందు బంధువుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సెంటర్లో ఉన్న ఆర్ఎన్ఆర్ ఇంటర్మీడియట్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని...
By అంజి Published on 11 Aug 2025 11:11 AM IST














