టాప్ స్టోరీస్ - Page 656
ఏపీ, తెలంగాణ మధ్య వాటర్ వార్.. వేడి పెంచుతున్న సీఎంల వ్యాఖ్యలు
నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎంల వ్యాఖ్యలు వేడి పెంచుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్ట్పై తగ్గేది లేదని, ఈ ప్రాజెక్ట్తో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని...
By అంజి Published on 15 Aug 2025 12:49 PM IST
నిజమెంత: పాక్ మళ్లీ దాడులు చేస్తే భారత్ అమెరికాకు ఫిర్యాదు చేస్తుందని నేవీ వైస్ అడ్మిరల్ చెప్పారా?
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు చెందిన ఆరు విమానాలు- ఐదు ఫైటర్ జెట్లు, ఒక పెద్ద విమానం కూలిపోయాయని ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Aug 2025 12:29 PM IST
ఏపీలో మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిందో భార్య.
By అంజి Published on 15 Aug 2025 11:40 AM IST
వారికి రూ.15,000 ప్రోత్సాహకం.. కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
By అంజి Published on 15 Aug 2025 10:59 AM IST
Telangana: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
దేశ ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 15 Aug 2025 10:08 AM IST
Independence Day: జాతీయ జెండా ఎగురవేసిన సీఎం చంద్రబాబు
దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరంగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
By అంజి Published on 15 Aug 2025 9:38 AM IST
దేశ ప్రజలకు గుడ్న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ గుడ్న్యూస్ చెప్పారు. ఈ దీపావళి లోపు ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించనున్నట్టు ప్రకటించారు.
By అంజి Published on 15 Aug 2025 9:16 AM IST
Telangana: డిగ్రీ పట్టా లేని 30,000 మంది పోలీసులకు శుభవార్త
తెలంగాణలో డిగ్రీలు పూర్తి చేయని దాదాపు 30,000 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు శుభవార్త!
By అంజి Published on 15 Aug 2025 9:00 AM IST
మళ్లీ చెబుతున్నా.. నీరు, రక్తం కలిసి ప్రవహించవు: ప్రధాని మోదీ
ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు పండుగ చేసుకునే రోజని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన...
By అంజి Published on 15 Aug 2025 8:15 AM IST
Video: ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ
By అంజి Published on 15 Aug 2025 7:46 AM IST
దారుణం.. అమ్మాయితో మాట్లాడడని.. ముస్లిం యువకుడిని కొట్టి చంపారు
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక కేఫ్లో ఒక అమ్మాయితో మాట్లాడుతుండగా కనిపించిన 21 ఏళ్ల ముస్లిం వ్యక్తిని దుండగుల బృందం కొట్టి చంపింది.
By అంజి Published on 15 Aug 2025 7:21 AM IST
నేడు 79వ స్వాతంత్ర్య దినోత్సవం.. జాతినుద్దేశించి ప్రసగించనున్న ప్రధాని
భారతదేశం నేడు ( ఆగస్టు 15, 2025) 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
By అంజి Published on 15 Aug 2025 6:52 AM IST














