టాప్ స్టోరీస్ - Page 636
ఈసారి నిరుడు లెక్క కాదు..మేడారం జాతరకు భారీగా నిధులు
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:48 AM IST
Andrapradesh: నరేగా బిల్లులకు మోక్షం..రూ.180 కోట్ల చెల్లింపులకు కసరత్తు పూర్తి
2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా(MGNREGS) పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:15 AM IST
Hyderabad: ఘోర విషాదం..ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
హైదరాబాద్లోని మియాపూర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 21 Aug 2025 9:30 AM IST
అధిక లాభాల పేరుతో స్కామ్..రూ.850 కోట్లు కొల్లగొట్టిన చీటర్స్ అరెస్ట్
మాదాపూర్లో ఏవి సొల్యూషన్స్, ఐఐటి క్యాపిటల్స్ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 8:42 AM IST
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్..ఎందుకంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 21 Aug 2025 7:59 AM IST
హైదరాబాద్లో రికార్డు..ఎకరం రూ.70 కోట్లు
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) కాలనీలోని ఒక స్థలానికి ఎకరాకు ఏకంగా రూ. 70 కోట్లు పలికి, రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది
By Knakam Karthik Published on 21 Aug 2025 7:49 AM IST
ఫారెస్ట్ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి..పవన్కల్యాణ్ సీరియస్
చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 7:22 AM IST
ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 7:10 AM IST
దినఫలాలు: ఈ రాశివారికి చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది
చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది
By జ్యోత్స్న Published on 21 Aug 2025 6:30 AM IST
నీటికుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి.. ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డ ఘటన జిల్లాలోని ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో...
By Medi Samrat Published on 20 Aug 2025 9:00 PM IST
గుడ్న్యూస్.. ఇళ్లులేని పేదలను గుర్తించేందుకు సర్వే
రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని.. ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని...
By Medi Samrat Published on 20 Aug 2025 8:08 PM IST
ఆసియా కప్కు జట్టును ప్రకటించిన హాకీ ఇండియా
హాకీ ఆసియా కప్ 2025 కోసం హాకీ ఇండియా జట్టును ప్రకటించింది. ఈ 18 మంది సభ్యుల జట్టుకు హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తారు.
By Medi Samrat Published on 20 Aug 2025 7:18 PM IST














