టాప్ స్టోరీస్ - Page 592
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే..
By అంజి Published on 30 Aug 2025 6:46 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు
సన్నిహితుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి....
By జ్యోత్స్న Published on 30 Aug 2025 6:24 AM IST
సొంత సోదరిని కత్తితో బెదిరించి అత్యాచారం
గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో 29 ఏళ్ల వ్యక్తి తన సొంత సోదరిని కత్తితో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి.
By Medi Samrat Published on 29 Aug 2025 9:39 PM IST
ప్రధాని మోదీని, ఆయన తల్లిని తిట్టాడు.. కటకటాల పాలు
ఎవరిని పడితే వారిని ఇష్టమొచ్చినట్లు తిడితే కటకటాల పాలవ్వక తప్పదు.
By Medi Samrat Published on 29 Aug 2025 9:26 PM IST
సుప్రీం కోర్టు అనుమతి.. తాడిపత్రికి పెద్దారెడ్డి
వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
By Medi Samrat Published on 29 Aug 2025 9:21 PM IST
తెలుగు వ్యక్తి నిలబడితే ఎందుకు మద్దతు ఇవ్వలేదు.?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ మద్దతు ఇస్తున్నారు.
By Medi Samrat Published on 29 Aug 2025 8:32 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద వచ్చి చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
By Medi Samrat Published on 29 Aug 2025 7:46 PM IST
ఇకపై నాకు ఎవరూ బాస్లు లేరు : రాజా సింగ్
తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి.
By Medi Samrat Published on 29 Aug 2025 6:48 PM IST
యుద్ధకళను ప్రదర్శిస్తూ ఉండగా.. కాల్చి చంపిన అమెరికా పోలీసులు
లాస్ ఏంజిల్స్లో ఒక సిక్కు వ్యక్తి రోడ్డు మధ్యలో పురాతన యుద్ధ కళ అయిన 'గట్కా' ప్రదర్శిస్తుండగా పోలీసులు అతడిని కాల్చి చంపారు.
By Medi Samrat Published on 29 Aug 2025 6:45 PM IST
Hyderabad : జింఖానా గ్రౌండ్స్లో డెడ్బాడీ కలకలం
ఆగస్టు 29, శుక్రవారం నాడు బేగంపేటలోని జింఖానా గ్రౌండ్స్లో 50 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
By Medi Samrat Published on 29 Aug 2025 6:16 PM IST
పవన్ కళ్యాణ్ ఎంతో చేశారు : జనసేన
సుగాలి ప్రీతి హత్య కేసు వ్యవహారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని ఆమె తల్లి పార్వతి చేసిన ఆరోపణలపై జనసేన పార్టీ స్పందించింది.
By Medi Samrat Published on 29 Aug 2025 6:05 PM IST
విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష..అధికారులకు కీలక ఆదేశాలు
పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని.. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని...
By Knakam Karthik Published on 29 Aug 2025 5:28 PM IST














