టాప్ స్టోరీస్ - Page 510
వాళ్లిద్దరు మోదీని తప్పించాలని చూశారు
ప్రధాని నరేంద్ర మోదీ గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 2 Aug 2025 3:00 PM IST
డేటింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన చాహల్
భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్, రేడియో జాకీ మహ్వశ్ మధ్య ఏదో ఉందంటూ వస్తున్న వదంతులపై చాహల్ స్పందించాడు.
By Medi Samrat Published on 2 Aug 2025 2:30 PM IST
Video: అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసి.. స్నేహితుడి చివరి కోరిక తీర్చిన వ్యక్తి
మధ్యప్రదేశ్లోని మాంద్సౌర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన స్నేహితుడి అంత్యక్రియల ఊరేగింపులో నృత్యం చేయడం ద్వారా అతనికి ఇచ్చిన హృదయపూర్వక వాగ్దానాన్ని...
By అంజి Published on 2 Aug 2025 1:30 PM IST
ఆగస్టు 4 నుంచి లాసెట్ కౌన్సెలింగ్
తెలంగాణలో లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. ఆగస్టు 4 నుంచి 14 వరకు లా సెట్ (యూజీ) రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
By అంజి Published on 2 Aug 2025 12:45 PM IST
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.
By అంజి Published on 2 Aug 2025 11:48 AM IST
కొత్త బార్ పాలసీ రూపొందించనున్న ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో బార్ పాలసీ ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది.
By అంజి Published on 2 Aug 2025 11:31 AM IST
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందని వార్తలు.. ఖండించిన ప్రభుత్వ వర్గాలు
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత చమురు కంపెనీలు రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్లు నివేదికలు వచ్చిన ఒక రోజు తర్వాత, ప్రభుత్వ వర్గాలు ఆ...
By అంజి Published on 2 Aug 2025 10:53 AM IST
Video: హైదరాబాద్లో దారుణం.. ఆవులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దొంగిలిస్తున్న ముఠా
సికింద్రాబాద్ బండిమెట్లో విస్తుపోయే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఖరీదైన కారులో మోండా మార్కెట్లోకి రెక్కీ చేసిన ముఠా రోడ్డు మీద ఉన్న ఆవుకు మత్తు...
By అంజి Published on 2 Aug 2025 10:03 AM IST
'రాధే రాధే' అని పలకరించిందని.. చిన్నారిపై ప్రిన్సిపాల్ దాడి.. నోటికి టేపు వేసి చిత్రహింసలు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్.. నర్సరీ విద్యార్థినిపై దాడి చేసింది. ఆ చిన్నారి ప్రిన్సిపాల్ను సాంప్రదాయ హిందూ వందనం...
By అంజి Published on 2 Aug 2025 9:20 AM IST
అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి
అమెరికాలోని మోంటానా రాష్ట్రంలోని అనకొండలోని ఓ బార్ కాల్పుల్లో నలుగురు మరణించారని స్థానిక మీడియా నివేదించింది.
By అంజి Published on 2 Aug 2025 8:39 AM IST
హోటల్లో శవమై కనిపించిన నటుడు కళాభవన్
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్
By అంజి Published on 2 Aug 2025 8:04 AM IST
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉంది: నడ్డా
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు.
By అంజి Published on 2 Aug 2025 7:34 AM IST














