టాప్ స్టోరీస్ - Page 511
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉంది: నడ్డా
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు.
By అంజి Published on 2 Aug 2025 7:34 AM IST
ఫ్రీడమ్ ప్లాన్.. ఉచితంగా BSNL సిమ్.. డైలీ 2జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్
కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగం టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 'ఆజాదీ కా ప్లాన్' పేరిట మంచి ఆఫర్ను...
By అంజి Published on 2 Aug 2025 7:07 AM IST
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ సంచలన నివేదిక.. సీఎంకు అందజేత
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి...
By అంజి Published on 2 Aug 2025 6:51 AM IST
నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.2,000
పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. నేడు ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర...
By అంజి Published on 2 Aug 2025 6:43 AM IST
ఏపీ రైతులకు భారీ గుడ్న్యూస్.. నేడే ఖాతాల్లోకి రూ.7,000
రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది.
By అంజి Published on 2 Aug 2025 6:29 AM IST
దిన ఫలాలు: వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా కొంత వ్యతిరేక పరిస్థితులుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.
By జ్యోత్స్న Published on 2 Aug 2025 6:12 AM IST
అసలు దొంగ చంద్రబాబు: సజ్జల కామెంట్స్
లిక్కర్ స్కామ్ పేరుతో కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వైసీపీ నాయకులను వేధిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 1 Aug 2025 9:15 PM IST
అనిల్ అంబానీపై లుక్ అవుట్ నోటీసులు జారీ
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ రూ.3,000 కోట్ల రుణ మోసం కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసింది.
By Medi Samrat Published on 1 Aug 2025 8:45 PM IST
17వ అంతస్థుపై నుంచి దూకి తొమ్మిదవ తరగతి బాలిక ఆత్మహత్య
తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికను బాగా చదవడం లేదంటూ కుటుంబ సభ్యులు మందలించడంతో 17వ అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
By Medi Samrat Published on 1 Aug 2025 8:15 PM IST
ఫాల్కన్ స్కామ్.. రూ.18 కోట్ల విలువైన ఆస్తులు జప్తు
ఫాల్కన్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది.
By Medi Samrat Published on 1 Aug 2025 7:45 PM IST
నేతన్నలకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది.
By Medi Samrat Published on 1 Aug 2025 7:14 PM IST
జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన.. బాలయ్య సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రం అవార్డ్..!
కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. '12th ఫెయిల్' సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
By Medi Samrat Published on 1 Aug 2025 7:03 PM IST














