టాప్ స్టోరీస్ - Page 469
Independence Day: జాతీయ జెండా ఎగురవేసిన సీఎం చంద్రబాబు
దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరంగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
By అంజి Published on 15 Aug 2025 9:38 AM IST
దేశ ప్రజలకు గుడ్న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ గుడ్న్యూస్ చెప్పారు. ఈ దీపావళి లోపు ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించనున్నట్టు ప్రకటించారు.
By అంజి Published on 15 Aug 2025 9:16 AM IST
Telangana: డిగ్రీ పట్టా లేని 30,000 మంది పోలీసులకు శుభవార్త
తెలంగాణలో డిగ్రీలు పూర్తి చేయని దాదాపు 30,000 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు శుభవార్త!
By అంజి Published on 15 Aug 2025 9:00 AM IST
మళ్లీ చెబుతున్నా.. నీరు, రక్తం కలిసి ప్రవహించవు: ప్రధాని మోదీ
ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు పండుగ చేసుకునే రోజని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన...
By అంజి Published on 15 Aug 2025 8:15 AM IST
Video: ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ
By అంజి Published on 15 Aug 2025 7:46 AM IST
దారుణం.. అమ్మాయితో మాట్లాడడని.. ముస్లిం యువకుడిని కొట్టి చంపారు
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక కేఫ్లో ఒక అమ్మాయితో మాట్లాడుతుండగా కనిపించిన 21 ఏళ్ల ముస్లిం వ్యక్తిని దుండగుల బృందం కొట్టి చంపింది.
By అంజి Published on 15 Aug 2025 7:21 AM IST
నేడు 79వ స్వాతంత్ర్య దినోత్సవం.. జాతినుద్దేశించి ప్రసగించనున్న ప్రధాని
భారతదేశం నేడు ( ఆగస్టు 15, 2025) 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
By అంజి Published on 15 Aug 2025 6:52 AM IST
జమ్మూకశ్మీర్లో ఆకస్మిక వరదలు.. 45కు చేరిన మృతుల సంఖ్య.. 200 మందికిపైగా గల్లంతు
జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లో గల చోసిటి గ్రామంలో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఆకస్మిక వరదలు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి.
By అంజి Published on 15 Aug 2025 6:44 AM IST
Andhrapradesh: ఇవాళ్టి నుంచే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం
రాష్ట్రంలో నేటి నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలులోకి రానుంది.
By అంజి Published on 15 Aug 2025 6:29 AM IST
బిగ్ అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు
పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం రాబోయే 12 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా...
By అంజి Published on 15 Aug 2025 6:16 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగస్థులకు పదోన్నతులు
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల మిత్రుల నుంచి...
By జ్యోత్స్న Published on 15 Aug 2025 6:00 AM IST
కూతురిని గాలికొదిలేసి.. ప్రియురాలి పిల్లలను చదివిస్తున్నాడు : షమీ మాజీ భార్య సంచలన ఆరోపణలు
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 14 Aug 2025 9:15 PM IST














