టాప్ స్టోరీస్ - Page 446
ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 21 Aug 2025 4:54 PM IST
టీచర్ చెంప దెబ్బ కొట్టినందుకు ప్రతీకారంతో రగిలిపోయిన విద్యార్థి.. ఏం చేశాడంటే..?
గురువు చెంప దెబ్బ కొట్టాడు.. అందుకే అప్పుడే పగ తీర్చుకోవాలని అనుకున్నా.. గురువుపై కాల్పులు జరిపిన మైనర్ విద్యార్థి మాటలివి.
By Medi Samrat Published on 21 Aug 2025 4:39 PM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఆయనకే..!
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయించినట్టు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ...
By Medi Samrat Published on 21 Aug 2025 4:15 PM IST
వారికి అండగా నాగవంశీ..!
వార్ 2, కూలీ సినిమాల గొడవతో నిర్మాత నాగ వంశీ పేరు పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది.
By Medi Samrat Published on 21 Aug 2025 3:56 PM IST
చంద్రబాబు, నితీశ్ కుమారే కేంద్రం టార్గెట్..!
ఎన్డీయే కూటమిలోని కీలక మిత్రపక్షాలైన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్లను బెదిరించి, తమ...
By Medi Samrat Published on 21 Aug 2025 3:46 PM IST
ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయబోరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
By Medi Samrat Published on 21 Aug 2025 2:55 PM IST
'మార్వాడీ గో బ్యాక్' ప్రచారాన్ని బహిరంగంగా ఖండించాలి
'మార్వాడీ గో బ్యాక్' ప్రచారాన్ని బహిరంగంగా ఖండించాలని, ఈ ద్వేషపూరిత ప్రచారాన్ని సాధ్యమైనంత తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణలో ప్రతి సమాజం భద్రత, హక్కుల...
By Medi Samrat Published on 21 Aug 2025 2:50 PM IST
ఇస్లామియత్, ఖురాన్ సబ్జెక్ట్స్ లో సిక్కు బాలుడికి మొదటి స్థానం
ఓంకార్ సింగ్ అనే సిక్కు కుర్రాడు లాహోర్లోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BISE) 9వ తరగతి పరీక్ష 2025లో రాణించాడు.
By Medi Samrat Published on 21 Aug 2025 2:30 PM IST
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి 'శివుడి ఆజ్ఞ' అట..!
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి కేసులో నిందితుడు చెబుతున్న మాటలు పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వీధికుక్కల కోసం తాను సీఎంపై...
By Medi Samrat Published on 21 Aug 2025 2:15 PM IST
ఏపీ లిక్కర్ కేసు..ప్రధాన నిందితుడి ఆస్తుల జప్తునకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 1:52 PM IST
తెలంగాణలో యూరియా కొరత..గుడ్న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి
అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 12:51 PM IST
మాదాపూర్లో రూ.400 కోట్ల ఆస్తి కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాధాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్క్లేవ్లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను హైడ్రా తొలగించింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 11:55 AM IST














