టాప్ స్టోరీస్ - Page 342
మానవత్వమే ఉండదు.. ఫ్రీగా దొరికితే చాలు..!
కొంచెం కూడా మానవత్వం ఉండదు.. ఫ్రీగా దొరుకుతుంటే చాలు దోచేయడానికి ఎగబడుతూ ఉంటారు.
By Medi Samrat Published on 22 Sept 2025 3:01 PM IST
Hyderabad: పోలీస్ వాహనాలకు కొత్త కోడ్తో నంబర్ ప్లేట్ల భర్తీ
హైదరాబాద్ పోలీసులు అన్ని వాహనాల నంబర్ ప్లేట్లపై 'TS' స్థానంలో 'TG' ని చేర్చడం ప్రారంభించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.
By అంజి Published on 22 Sept 2025 2:30 PM IST
మూడోసారి పాక్ జట్టుతో భారత్ తలపడాలంటే..?
ఆసియా కప్ లో భాగంగా భారత జట్టు పాకిస్థాన్ ను రెండు మ్యాచ్ లలోనూ చిత్తు చిత్తు చేసింది.
By Medi Samrat Published on 22 Sept 2025 2:30 PM IST
Hyderabad: ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి సూసైడ్
హైదరాబాద్ శివారులోని పోచారం సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది
By అంజి Published on 22 Sept 2025 1:27 PM IST
శరీరంలో వేడి పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే.. ఇలా తగ్గించుకోండి
'ఒంట్లో వేడి చేసింది' ఈ మాట మనం చాలా మంది దగ్గర వింటుంటాం. కొన్నిసార్లు మనం కూడా వాడుతుంటాం.
By అంజి Published on 22 Sept 2025 12:50 PM IST
Telangana: సీఎంఆర్ఎఫ్ స్కామ్.. మరో ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కు నుండి రూ.8.71 కోట్ల విలువైన డబ్బును దుర్వినియోగం చేసినందుకు..
By అంజి Published on 22 Sept 2025 12:10 PM IST
అత్తమామల పైశాచికం.. కోడలిని గదిలో బంధించి.. ఆపై పామును విడిచి పెట్టి..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. వరకట్నం చెల్లించకపోవడంతో కోపంతో, ఒక నూతన వధూవుని గదిలో బంధించి, ఆ గదిలో పామును వదిలారు అత్తామామలు.
By అంజి Published on 22 Sept 2025 11:30 AM IST
నా కుటుంబం నుండి విడగొట్టే కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టను: కవిత
బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను దూరం చేసిన వారిని వదిలిపెట్టనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ఆదివారం ప్రతిజ్ఞ చేశారు.
By అంజి Published on 22 Sept 2025 10:36 AM IST
Video : అనవసర దూకుడు నాకు నచ్చలేదు.. అందుకే వారికి బ్యాట్తోనే సమాధానం చెప్పా..
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి 172 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు మిగిలి ఉండగానే...
By Medi Samrat Published on 22 Sept 2025 9:54 AM IST
Hyderabad: తోటి ఉపాధ్యాయుల వేధింపులు.. తట్టుకోలేక టీచరమ్మ ఆత్మహత్య
ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న 29 ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఇద్దరు మగ సహచరులు "వేధించడం" కారణంగా.. ఆమె తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు...
By అంజి Published on 22 Sept 2025 9:43 AM IST
అమెరికాలో జైశంకర్-పీయూష్ గోయల్.. వాటిపైనే కీలక చర్చలు..!
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
By Medi Samrat Published on 22 Sept 2025 9:09 AM IST
దేశ వ్యాప్తంగా అమల్లోకి కొత్త జీఎస్టీ.. భారీగా తగ్గిన ధరలు
దేశ వ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40 లిస్టులో చేర్చారు.
By అంజి Published on 22 Sept 2025 8:50 AM IST














