టాప్ స్టోరీస్ - Page 34
అంబేద్కర్ విగ్రహానికి మంటలు..నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం
చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 12:05 PM IST
సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ
సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రెండో విడత రాష్ట్ర కమిటీని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 11:40 AM IST
సర్క్రీక్పై పాక్కు రాజ్నాథ్సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ ఏవైనా సాహసాలకు పాల్పడితే భారతదేశం “చరిత్రను, భూగోళాన్ని మార్చేలా” నిర్ణయాత్మక సమాధానం ఇస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్...
By Knakam Karthik Published on 3 Oct 2025 11:30 AM IST
ఉత్తరాంధ్రలో భారీవర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీవర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 11:23 AM IST
హైదరాబాద్లో దారుణం.. వాటర్ ట్యాంక్లో 7 ఏళ్ల బాలిక మృతదేహం.. కాళ్లు, చేతులు కట్టేసి..
మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్ ట్యాంక్లో బుధవారం 7 ఏళ్ల బాలిక మృతి చెంది కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 3 Oct 2025 11:10 AM IST
టీడీపీ ఎమ్మెల్యేపై 'అవమానకరమైన' పోస్ట్.. వైసీపీ నేత పీఏ అరెస్టు
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై అవమానకరమైన పోస్టులు పెట్టిన కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమ్జాద్ బాషా వ్యక్తిగత...
By అంజి Published on 3 Oct 2025 10:26 AM IST
Telangana: సీఎం పర్యటనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. డీఎస్పీకి, డ్రైవర్కు గాయాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన భద్రతా ఏర్పాట్ల కోసం వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర్ డీఎస్పీ ..
By అంజి Published on 3 Oct 2025 9:50 AM IST
మహిళలపై పెరుగుతున్న నేరాలు: దక్షిణాదిలో అగ్రస్థానంలో తెలంగాణ
2025 సెప్టెంబర్ 20న ప్రచురించబడిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం.. 2023లో తెలంగాణలో మహిళలపై..
By అంజి Published on 3 Oct 2025 9:08 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే ఛాన్స్
నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ.. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
By అంజి Published on 3 Oct 2025 8:33 AM IST
దేశం కోసం.. ఏ ఆర్ఎస్ఎస్ సభ్యుడూ ప్రాణత్యాగం చేయలేదు: ఒవైసీ
భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వాదనలను...
By అంజి Published on 3 Oct 2025 7:48 AM IST
'భారత్ అవమానాన్ని సహించదు'.. అమెరికాకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమతో భారత్, చైనా సంబంధాలను కట్ చేయాలని చూస్తే బ్యాక్ఫైర్ అవుతుందన్నారు.
By అంజి Published on 3 Oct 2025 7:27 AM IST
ఘోర విషాదం.. చెరువులో దుర్గా విగ్రహంతో కూడిన ట్రాక్టర్ బోల్తా.. 11 మంది మృతి
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం ఖాండ్వా జిల్లాలోని పంధాన ప్రాంతంలో దుర్గామాత విగ్రహ నిమజ్జనం కోసం...
By అంజి Published on 3 Oct 2025 7:05 AM IST