టాప్ స్టోరీస్ - Page 338
బతుకమ్మ కుంటను ప్రజలకు అంకితం చేయనున్న సీఎం రేవంత్
మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం అంబర్ పేట బతుకమ్మ కుంటను సందర్శించారు.
By Medi Samrat Published on 23 Sept 2025 9:03 PM IST
మెడికల్ కాలేజీలపై చౌకబారు రాజకీయమా..? : తప్పుడు ప్రచారంపై చంద్రబాబు సీరియస్
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం రెండేళ్లల్లో పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 23 Sept 2025 8:50 PM IST
Heavy Rain Alert : రాబోయే రెండు, మూడు గంటలలో భారీ వర్షం
రాబోయే రెండు, మూడు గంటలలో హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో కూడిన భారీ...
By Medi Samrat Published on 23 Sept 2025 8:20 PM IST
వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారు.
By Medi Samrat Published on 23 Sept 2025 7:57 PM IST
Andhra Pradesh : సెప్టెంబర్ 28వ తేదీ వరకూ భారీ వర్షాలు
ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నది...
By Medi Samrat Published on 23 Sept 2025 7:31 PM IST
ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పిన ఐసీఐసీఐ
ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 23 Sept 2025 5:10 PM IST
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు..రెడ్ అలర్ట్ జారీ
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 23 Sept 2025 3:55 PM IST
అగ్రికల్చర్ విద్యార్థులకు టెక్నికల్ విద్య అందించే దిశగా సర్కార్ కసరత్తు
మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల సొసైటీ, ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారుల కీలక సమావేశం జరిగింది.
By Knakam Karthik Published on 23 Sept 2025 3:47 PM IST
ఈడీ విచారణకు హాజరైన మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మంగళవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 3:02 PM IST
ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిది, భక్తితో పనిచేయాలి: సీఎం రేవంత్
పోరాటానికి, పౌరుషానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 2:47 PM IST
ఏపీ అప్పులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ అప్పులపై రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 2:00 PM IST
దారుణం.. కూతురి ముందే భార్యను పొడిచి చంపిన భర్త.. 11 సార్లు కత్తితో పొడిచి..
బెంగళూరులోని కామాక్షిపాల్య ప్రాంతంలో రేఖ అనే 32 ఏళ్ల మహిళను ఆమె భర్త లోహితాశ్వ 11 సార్లు కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 23 Sept 2025 1:30 PM IST














