టాప్ స్టోరీస్ - Page 32
భారత్కు ఆ స్వేచ్ఛ ఉంది..యూఎస్తో డీల్పై రష్యా స్పందన
ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా చమురును కొనుగోలు చేసుకునే పూర్తి స్వేచ్ఛ భారత్కు ఉందని రష్యా స్పష్టం చేసింది
By Knakam Karthik Published on 5 Feb 2026 10:02 AM IST
విద్యార్థులకు గుడ్న్యూస్..మళ్లీ మూడు రోజులు సెలవులు?
తెలంగాణలో విద్యాసంస్థలకు మళ్లీ వరుసగా మూడు రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది.
By Knakam Karthik Published on 5 Feb 2026 9:44 AM IST
ఇండిగోకు సీసీఐ షాక్..విమానాల రద్దుపై దర్యాప్తునకు ఆదేశం
వేల విమానాలను రద్దు చేసిన రెండు నెలల తర్వాత, అన్యాయమైన వ్యాపార పద్ధతుల ఆరోపణలపై ఇండిగోపై వివరణాత్మక దర్యాప్తుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)...
By Knakam Karthik Published on 5 Feb 2026 8:30 AM IST
ఏపీలో టమోటా ధరలు భారీగా పతనం..కేజీ ఎంతంటే?
రాయలసీమ ప్రాంతంలో టమోటా ధరలు బాగా పడిపోయాయి
By Knakam Karthik Published on 5 Feb 2026 8:07 AM IST
నేడే WPL ఫైనల్ మ్యాచ్..రెండోసారి ట్రోఫీపై ఆర్సీబీ కన్ను
ఉమెన్ ప్రీమియర్ లీగ్-2026లో నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
By Knakam Karthik Published on 5 Feb 2026 7:49 AM IST
ప్రయాణికులకు గుడ్న్యూస్..నేటి నుంచే అందుబాటులోకి 'భారత్ ట్యాక్సీ' సేవలు
జీరో సర్వీస్ ఛార్జీలతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ ట్యాక్సీ సేవలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 5 Feb 2026 7:27 AM IST
UPSC, SSC అభ్యర్థులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం
యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రంగాల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 5 Feb 2026 7:06 AM IST
నిరుద్యోగులకు శుభవార్త..టెన్త్ అర్హతతో ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్
యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఆర్డినెన్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీలలో ట్రేడ్ అప్రెంటిస్ల నియామకానికి...
By Knakam Karthik Published on 5 Feb 2026 6:51 AM IST
దినఫలాలు: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది
ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు.
By Knakam Karthik Published on 5 Feb 2026 6:30 AM IST
ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన గంభీర్..!
2026 T20 ప్రపంచ కప్లో భారత్తో జరిగే మ్యాచ్లను పాకిస్తాన్ బహిష్కరించడం గురించి వచ్చిన ప్రశ్నలను భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పట్టించుకోలేదు.
By Medi Samrat Published on 4 Feb 2026 9:10 PM IST
చంద్రబాబు, పవన్, లోకేష్ చేసిన తప్పులకు లెంపలేసుకోవాలి : వైఎస్ జగన్
మూడేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 4 Feb 2026 8:20 PM IST
పార్లమెంట్ ఆవరణలో 'ద్రోహి' వివాదం.. రాహుల్ గాంధీ అని కూడా చూడలేదు.!
పార్లమెంటు ఆవరణలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మధ్య మాటల యుద్ధం నడిచింది.
By Medi Samrat Published on 4 Feb 2026 7:40 PM IST














