టాప్ స్టోరీస్ - Page 32
పాకిస్థాన్ జెట్ల కూల్చివేతపై IAF చీఫ్ సంచలన ప్రకటన
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 1:11 PM IST
'క్రాష్ డైట్' చేస్తున్నారా?.. అయితే జాగ్రత్తగా ఉండండి
పెళ్లిళ్లు, ఇంట్లో ఏవైనా వేడుకలు ఉన్నప్పుడు కాస్త చబ్బీగా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు త్వరగా బరువు తగ్గి, సన్నబడాలని...
By అంజి Published on 3 Oct 2025 1:05 PM IST
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు..ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్
వ్యవసాయ, హార్టికల్చర్ ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 1:01 PM IST
Hyderabad: ఫలక్నుమా ఆర్వోబీని ప్రారంభించిన మంత్రి పొన్నం
చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలోని ఫలక్నుమాలో రోడ్డు ఓవర్బ్రిడ్జి (RoB)ని శుక్రవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్..
By అంజి Published on 3 Oct 2025 12:07 PM IST
అంబేద్కర్ విగ్రహానికి మంటలు..నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం
చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 12:05 PM IST
సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ
సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రెండో విడత రాష్ట్ర కమిటీని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 11:40 AM IST
సర్క్రీక్పై పాక్కు రాజ్నాథ్సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ ఏవైనా సాహసాలకు పాల్పడితే భారతదేశం “చరిత్రను, భూగోళాన్ని మార్చేలా” నిర్ణయాత్మక సమాధానం ఇస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్...
By Knakam Karthik Published on 3 Oct 2025 11:30 AM IST
ఉత్తరాంధ్రలో భారీవర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీవర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 11:23 AM IST
హైదరాబాద్లో దారుణం.. వాటర్ ట్యాంక్లో 7 ఏళ్ల బాలిక మృతదేహం.. కాళ్లు, చేతులు కట్టేసి..
మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్ ట్యాంక్లో బుధవారం 7 ఏళ్ల బాలిక మృతి చెంది కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 3 Oct 2025 11:10 AM IST
టీడీపీ ఎమ్మెల్యేపై 'అవమానకరమైన' పోస్ట్.. వైసీపీ నేత పీఏ అరెస్టు
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై అవమానకరమైన పోస్టులు పెట్టిన కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమ్జాద్ బాషా వ్యక్తిగత...
By అంజి Published on 3 Oct 2025 10:26 AM IST
Telangana: సీఎం పర్యటనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. డీఎస్పీకి, డ్రైవర్కు గాయాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన భద్రతా ఏర్పాట్ల కోసం వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర్ డీఎస్పీ ..
By అంజి Published on 3 Oct 2025 9:50 AM IST
మహిళలపై పెరుగుతున్న నేరాలు: దక్షిణాదిలో అగ్రస్థానంలో తెలంగాణ
2025 సెప్టెంబర్ 20న ప్రచురించబడిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం.. 2023లో తెలంగాణలో మహిళలపై..
By అంజి Published on 3 Oct 2025 9:08 AM IST