టాప్ స్టోరీస్ - Page 32
వాహనాల్లో తిరుమలకు వెళ్తున్నారా?.. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి
ఆగస్టు 15 నుంచి తిరుమలలోకి ప్రవేశించే వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి చేయనున్నట్లు టీటీడీ పరిపాలన మంగళవారం ప్రకటించింది.
By అంజి Published on 13 Aug 2025 9:43 AM IST
4 రోజులు భారీ వర్షాలు.. అలర్ట్ మోడ్లో నీటిపారుదలశాఖ, టీజీఎస్పీడీసీఎల్
రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IDM) హెచ్చరిక జారీ చేసిన దృష్ట్యా
By అంజి Published on 13 Aug 2025 9:00 AM IST
మహిళను చేయిపట్టి లాగడం నేరమేమీ కాదు: హైకోర్టు
ఎలాంటి దురుద్దేశం లేకుండా ఓ పురుషుడు మహిళను చేయిపట్టి లాగడం నేరమేమీ కాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. అది బాధ పెట్టే చర్య మాత్రమేనని పేర్కొంది.
By అంజి Published on 13 Aug 2025 8:29 AM IST
కేవలం రూ.3000 కే బరువు తగ్గించే మందులు.. త్వరలోనే అందుబాటులోకి !
భారత్ ఇప్పుడు బరువు తగ్గించే విప్లవం అంచున ఉంది. చాలా కాలంగా అత్యంత సంపన్నుల కోసం కేటాయించబడిన విలాసం ఇప్పుడు ప్రధాన స్రవంతిలోకి వచ్చేందుకు సిద్ధంగా...
By అంజి Published on 13 Aug 2025 7:56 AM IST
దారుణం.. దివ్యాంగురాలిపై గ్యాంగ్రేప్.. నిర్జన ప్రదేశంలో బైక్లతో వెంబడించి..
ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో 21 ఏళ్ల దివ్యాంగ మహిళపై అత్యాచారం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బైక్లతో ఆ మహిళను వెంబడించారు.
By అంజి Published on 13 Aug 2025 7:34 AM IST
ఘోర ప్రమాదం.. ఏడుగురు పిల్లలు సహా 10 మంది మృతి
రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున వ్యాన్, కంటైనర్ ఢీ కొట్టుకున్నాయి.
By అంజి Published on 13 Aug 2025 7:19 AM IST
భారీగా రిగ్గింగ్.. ఈ ఎన్నికలను రద్దు చేయాలి: వైఎస్ జగన్
పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను తీవ్రవాదుల్లా టీడీపీ నేతలు హైజాక్ చేశారని వైఎస్ జగన్ ఎక్స్లో ఫైర్ అయ్యారు.
By అంజి Published on 13 Aug 2025 6:59 AM IST
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు రోజులు సెలవులు
భారీ వర్ష సూచన నేపథ్యంలో హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ, రేప సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
By అంజి Published on 13 Aug 2025 6:43 AM IST
మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై రాష్ట్రంలో పర్మిట్ రూమ్లు
మందుబాబులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేస్తూ.. రాష్ట్రంలో పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇస్తూ...
By అంజి Published on 13 Aug 2025 6:30 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు
ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు...
By జ్యోత్స్న Published on 13 Aug 2025 6:16 AM IST
ఏపీలో 31 నామినేటెడ్ పదవుల భర్తీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది.
By Medi Samrat Published on 12 Aug 2025 9:19 PM IST
కరెంట్ లేని ఊరు నుంచి వచ్చాను.. విద్యుత్ సంస్కరణలు తెచ్చాను
విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చాను.. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
By Medi Samrat Published on 12 Aug 2025 8:51 PM IST