టాప్ స్టోరీస్ - Page 272
Bihar Elections : 71 మందితో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో సీట్ల పంపకాలపై జరుగుతున్న పోరు నడుమ భారతీయ జనతా పార్టీ 71 స్థానాలకు గానూ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
By Medi Samrat Published on 14 Oct 2025 4:21 PM IST
విశాఖలో గూగుల్ హబ్పై సుందర్ పిచాయ్ పోస్ట్..మోదీ ఏమన్నారంటే?
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ మంగళవారం బదులిచ్చారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 4:09 PM IST
ఐపీఎస్ పురాణ్ కుమార్పై సంచలన ఆరోపణలు చేస్తూ ఏఎస్ఐ ఆత్మహత్య
దివంగత ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ హర్యానాలోని రోహ్తక్లోని ఓ పోలీసు అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
By Medi Samrat Published on 14 Oct 2025 3:58 PM IST
ఓట్ల కోసం ఉచితంగా భార్యలనూ ఇస్తాడు..మాజీ మంత్రి వివాదాస్పద కామెంట్స్
అన్నాడీఎంకే మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగం మహిళలను ప్రభుత్వ ఉచితాలతో పోలుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై విమర్శలు వెల్లువెత్తాయి.
By Knakam Karthik Published on 14 Oct 2025 3:47 PM IST
సిరీస్ క్లీన్ స్వీప్.. ఎన్నో రికార్డులు..!
శుభ్మన్ గిల్ సారథ్యంలో అహ్మదాబాద్లో ప్రారంభమైన విజయాల పరంపర ఢిల్లీలోనూ కొనసాగింది.
By Medi Samrat Published on 14 Oct 2025 3:27 PM IST
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు..71 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది
By Knakam Karthik Published on 14 Oct 2025 3:12 PM IST
విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో చారిత్రాత్మక ఒప్పందం
గూగుల్ తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) హబ్ను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
By Knakam Karthik Published on 14 Oct 2025 2:09 PM IST
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సిట్ సోదాలు
ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఎంపీ మిధున్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారుల సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 1:53 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్కు సుప్రీం ఆదేశం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది
By Knakam Karthik Published on 14 Oct 2025 1:44 PM IST
'నా బట్టలు చింపేశారు'.. యూనివర్సిటీలో విద్యార్థినిపై నలుగురు గ్యాంగ్రేప్కు యత్నం
ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (SAU)లో బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని, క్యాంపస్లో నలుగురు..
By అంజి Published on 14 Oct 2025 1:30 PM IST
షాకింగ్..మరోసారి మైనస్లోకి వెళ్లిన తెలంగాణ ద్రవ్యోల్బణం
డిమాండ్ స్తబ్దత ఆందోళనకరంగా మారడంతో, తెలంగాణ రాష్ట్రం తిరిగి ద్రవ్యోల్బణంలోకి జారుకుంది,
By Knakam Karthik Published on 14 Oct 2025 1:29 PM IST
మావోయిస్టులకు బిగ్ షాక్..అగ్రనేత మల్లోజుల లొంగుబాటు
మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను పోలీసుల ఎదుట లొంగిపోయారు
By Knakam Karthik Published on 14 Oct 2025 1:10 PM IST














