టాప్ స్టోరీస్ - Page 175
దినఫలాలు: నేడు ఈ రాశివారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి
సంతాన ఉద్యోగ ప్రయత్నాలకు మందకోడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 12 Nov 2025 6:43 AM IST
Andhra Pradesh : గుడ్న్యూస్.. రాష్ట్రంలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు
ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేరుస్తోంది
By Medi Samrat Published on 11 Nov 2025 9:00 PM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు...
By Medi Samrat Published on 11 Nov 2025 8:07 PM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..!
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతున్నాయి
By Medi Samrat Published on 11 Nov 2025 7:48 PM IST
టెర్రర్ ఐ-20 కారు.. ఫరీదాబాద్ నుంచి పుల్వామా వరకు ఎన్ని చేతులు మారిందంటే..?
సోమవారం సాయంత్రం ఎర్రకోట ముందు హర్యానా నంబర్ ఐ-20 కారు (హెచ్ఆర్ 26 సిఇ 7674)లో జరిగిన పేలుడు ఇప్పుడు ఉగ్రవాద ఘటనగా రుజువైంది.
By Medi Samrat Published on 11 Nov 2025 7:40 PM IST
చరిత్ర సృష్టించిన సామ్రాట్ రానా
సామ్రాట్ రానా కైరోలో చరిత్ర సృష్టించాడు. ISSF ప్రపంచ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో గెలిచి సామ్రాట్ రాణా భారతదేశం తరుపున...
By Medi Samrat Published on 11 Nov 2025 6:50 PM IST
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో సమావేశమైన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.
By Medi Samrat Published on 11 Nov 2025 6:14 PM IST
బెట్టింగ్ యాప్స్ కేసు..విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 5:20 PM IST
మొంథా తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర బృందం
మొంథా తుపాను నష్టంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర బృందం కలిసింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 4:50 PM IST
అరెస్టైన డాక్టర్ షాహీన్ గురించి వెలుగులోకి షాకింగ్ విషయాలు
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన తర్వాత తాజాగా మరో పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 11 Nov 2025 4:13 PM IST
ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత
ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 3:37 PM IST
పాక్లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు.
By Medi Samrat Published on 11 Nov 2025 3:30 PM IST














