టాప్ స్టోరీస్ - Page 173
పీసీసీ అధ్యక్షుడిగా ఆ కోరిక ఉంది..!
తెలంగాణలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 12 Nov 2025 3:14 PM IST
గుంటూరులో ఉద్రిక్తత.. పోలీసులు, అంబటి మధ్య వాగ్వాదం
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన ప్రజా పోరు ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరులో ర్యాలీగా బయల్దేరిన..
By అంజి Published on 12 Nov 2025 3:12 PM IST
Video: పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి.. నిందితుడిని 2 కిలోమీటర్లు వెంబడించిన డ్రోన్
సోమవారం మహారాష్ట్రలోని అమరావతిలో ఓ వివాహ వేదిక.. వరుడిని కత్తితో పొడిచి చంపడంతో నేరస్థలంగా మారింది.
By అంజి Published on 12 Nov 2025 2:40 PM IST
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు: సీఎం చంద్రబాబు
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం...
By అంజి Published on 12 Nov 2025 2:00 PM IST
సుదీర్ఘకాలం తర్వాత కోర్టు ఎదుట హాజరుకానున్న మాజీ సీఎం జగన్..ఎప్పుడంటే?
ఏపీ మాజీ సీఎం జగన్ సుదీర్ఘ కాలం తర్వాత న్యాయస్థానానికి హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 12 Nov 2025 1:30 PM IST
Hyderabad: మార్ఫింగ్ వీడియోలతో.. యువతిని దోచుకున్న సైబర్ నేరగాళ్లు
మార్ఫింగ్ చేసిన వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్, దోపిడీకి పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు.. 26 ఏళ్ల హైదరాబాద్ మహిళ తాజా బాధితురాలిగా మారింది.
By అంజి Published on 12 Nov 2025 1:01 PM IST
తెలంగాణలో ఇద్దరు యువకులు ఆత్మహత్య.. పెళ్లికి ముందురోజు ఒకరు.. పెళ్లి కావడం లేదని మరొకరు..
పెళ్లికి ఒక రోజు ముందు, మంగళవారం రాత్రి యెడపల్లి మండలం మంగళ్పహాడ్ గ్రామంలో కుటుంబ సభ్యులతో జరిగిన వాగ్వాదం తర్వాత...
By అంజి Published on 12 Nov 2025 12:29 PM IST
మరోసారి ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి టూర్ కూడా ఈ నెలలోనే
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 12 Nov 2025 12:19 PM IST
జమ్ముకశ్మీర్లోని సోపోర్లో జమాత్-ఇ-ఇస్లామీ నెట్వర్క్పై భారీ దాడులు
ఉగ్రవాదం, వేర్పాటువాద వ్యవస్థలను చెరిపివేయడాన్ని లక్ష్యంగా చేసుకుని, జమ్ముకశ్మీర్లోని సోపోర్ పోలీసు విభాగం బుధవారం భారీ స్థాయిలో ఆపరేషన్...
By Knakam Karthik Published on 12 Nov 2025 11:55 AM IST
Telangana: 'రూల్స్ ఉల్లంఘిస్తే పాయింట్ పడుద్ది'.. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
తెలంగాణ అంతటా రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో, రాష్ట్ర పోలీసు శాఖ ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.
By అంజి Published on 12 Nov 2025 11:54 AM IST
'ఈ నెలాఖరు నాటికి నామినేషన్ పోస్టుల భర్తీ'.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
పార్టీ క్యాడర్ సభ్యులందరికీ న్యాయం జరిగేలా చూడటం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్ల సమిష్టి బాధ్యత అని...
By అంజి Published on 12 Nov 2025 11:27 AM IST
వేములవాడలో దర్శనాలు నిలిపివేత, ఎల్ఈడీ స్క్రీన్లలకు రాజన్న భక్తుల మొక్కులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి
By Knakam Karthik Published on 12 Nov 2025 11:06 AM IST














