టాప్ స్టోరీస్ - Page 172
అర్జున్ టెండూల్కర్ను వదులుకోనున్న ముంబై ఇండియన్స్.?
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య సంజు సాంసన్, రవీంద్ర జడేజా ట్రేడ్ నడుస్తోంది.
By Medi Samrat Published on 12 Nov 2025 8:30 PM IST
ఏపీలో మొదలైన 'ఆపరేషన్ స్వర్ణ'
స్వర్ణముఖి నది పరిరక్షణకు ఆపరేషన్ స్వర్ణ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు.
By Medi Samrat Published on 12 Nov 2025 7:54 PM IST
Bomb Threat : శంషాబాద్ సహా పలు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు
దేశవ్యాప్తంగా ఐదు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 12 Nov 2025 7:20 PM IST
హైదరాబాద్లో కొనసాగుతున్న హై అలర్ట్
ల్లీ బాంబు పేలుడు ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరి కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు.
By Medi Samrat Published on 12 Nov 2025 7:02 PM IST
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ను రూపొందించిన ప్రభుత్వం
రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠినచర్యలు తీసుకొనేందుకు రవాణా శాఖ లో నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ ఉండేలా ప్రభుత్వం...
By Medi Samrat Published on 12 Nov 2025 6:37 PM IST
ఈ విషయం తెలిస్తే.. పచ్చి కొబ్బరిని అస్సలు పక్కన పెట్టరు
పచ్చి కొబ్బరిని సాధారణంగా చట్నీల తయారీతో పాటు ఇతర వంటకాల్లో ఉపయోగిస్తారు. కొందరు బెల్లం, చక్కెరతో ఉండల...
By అంజి Published on 12 Nov 2025 5:30 PM IST
ఉగ్రవాదుల వద్ద మరో కారు.. పోలీసుల చేతిలో ముఖ్యమైన 'క్లూ'..!
ఢిల్లీ పేలుళ్ల కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ దర్యాప్తు సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి కొత్త ఆధారాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ పెద్ద విషయం...
By Medi Samrat Published on 12 Nov 2025 5:01 PM IST
Prakash Raj : నేను తప్పు చేయలేదు అనడం లేదు.. ఇకపై చేయను..
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నేడు CID ముందు నటుడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు.
By Medi Samrat Published on 12 Nov 2025 4:48 PM IST
గడ్డం ఒత్తుగా పెరగాలంటే?.. ఇలా చేయండి
కొందరికి గడ్డం ఒత్తుగా పెంచుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ అలా పెరగదు. దీని కోసం మార్కెట్లో దొరికే ఆయిల్స్, క్రీమ్స్ రాస్తుంటారు.
By అంజి Published on 12 Nov 2025 4:46 PM IST
ఎర్రకోట బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ.. కుట్రదారులకు స్ట్రాంగ్ వార్నింగ్
భూటాన్ నుండి తిరిగి వచ్చిన వెంటనే బుధవారం ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ (ఎల్ఎన్జెపి) ఆసుపత్రిలో ఎర్రకోట పేలుడులో..
By అంజి Published on 12 Nov 2025 4:04 PM IST
ఉగాది రోజున మరో 5.9 లక్షల గృహ ప్రవేశాలు.. సీఎం గుడ్న్యూస్
రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ళ పంపిణీ అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.
By Medi Samrat Published on 12 Nov 2025 3:56 PM IST
మంత్రి ఉత్తమ్తో రైతు కమిషన్ భేటీ
రాష్ట్ర సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ బృందం సమావేశమయ్యింది.
By Medi Samrat Published on 12 Nov 2025 3:31 PM IST














