తెలంగాణ - Page 96
Telangana: ఎమ్మెల్యే స్వగ్రామంలో రైతులకు యూరియా కష్టాలు..రాత్రి వరకు అక్కడే
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వస్థలమైన రుద్రంగి మండలంలోని రైతులు యూరియా పొందడానికి శుక్రవారం అర్థరాత్రి వరకు వేచి ఉండాల్సి వచ్చింది.
By Knakam Karthik Published on 9 Aug 2025 11:45 AM IST
పండుగ వేళ ఆర్టీసీ షాక్..స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు 50 శాతం పెంపు
రాష్ట్రంలో బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది
By Knakam Karthik Published on 9 Aug 2025 10:25 AM IST
సిటీలో వరద సమస్యకు అదొక్కటే మార్గం..అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్లో వర్షాలతో తలెత్తే ఇబ్బందులు, వరద సమస్య పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 9 Aug 2025 8:30 AM IST
సీఎం ఎందుకు సిట్ విచారణకు హాజరుకావడం లేదు? స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు?
సిట్ విచారణలో పోలీసులు వెల్లడించిన విషయాలను చూసి షాక్ అయ్యానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.
By Medi Samrat Published on 8 Aug 2025 3:54 PM IST
పిలిచారు, వెళ్తున్నా..కానీ నమ్మకం లేదు: బండి సంజయ్
ఈ కేసులో నోటీసులు అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాసేపట్లో సిట్ విచారణకు హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 11:58 AM IST
దివ్యాంగ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపికబురు
రాష్ట్రంలో దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 8 Aug 2025 11:24 AM IST
స్కూళ్లల్లో తెలుగు తప్పనిసరి నిర్ణయాన్ని సవాల్ చేసిన పిటిషనర్కు నిరాశే..!
తెలుగును తప్పనిసరి రెండవ భాషగా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)లో మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి...
By Knakam Karthik Published on 8 Aug 2025 10:41 AM IST
Video: ములుగు–వరంగల్ రహదారిపై కూలిన బ్రిడ్జి
ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద 163 ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి
By Knakam Karthik Published on 8 Aug 2025 10:02 AM IST
భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం..స్థంభించిన జనజీవనం
తెలంగాణ రాజధాని భాగ్యనగరాన్ని జడివాన ముంచెత్తింది.
By Knakam Karthik Published on 8 Aug 2025 7:03 AM IST
Video : రేషన్ కార్డుల పంపిణీలో రచ్చ.. కాంగ్రెస్ నేతపై నీళ్ల బాటిల్ విసిరిన ఎమ్మెల్యే
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభలో అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
By Medi Samrat Published on 7 Aug 2025 2:30 PM IST
విషాదం..పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఇద్దరు వలస కార్మికులు మృతి
రైలు ఢీకొని వలస కూలీలు మృతి చెందిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 7 Aug 2025 1:39 PM IST
Telangana: ల్యాబ్ టెక్నీషియన్ రిజల్ట్స్ విడుదల
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 7 Aug 2025 12:19 PM IST














