తెలంగాణ - Page 68
Telangana: నకిలీ క్లినిక్పై డీసీఏ దాడులు.. రూ.50,000 విలువైన మందులు స్వాధీనం
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, నాగరం గ్రామంలోని ఒక నకిలీ క్లినిక్పై దాడి చేసి, అమ్మకానికి అక్రమంగా...
By అంజి Published on 20 Sept 2025 12:00 PM IST
Telangana: ప్రైవేట్ ఆస్పత్రుల్లో 'ఆరోగ్యశ్రీ సేవలు' తిరిగి ప్రారంభం
తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) రాష్ట్రంలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS), జర్నలిస్ట్స్...
By అంజి Published on 20 Sept 2025 10:58 AM IST
'ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు'.. అధికారులకు మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ వార్నింగ్
బలహీన వర్గాల గృహనిర్మాణ పథకం కింద ఇళ్ల మంజూరులో ఎవరైనా అధికారులు అవకతవకలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
By అంజి Published on 20 Sept 2025 9:20 AM IST
మైనార్టీలకు భారీ శుభవార్త.. రెండు కొత్త పథకాలు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు ప్రారంభించింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు...
By అంజి Published on 20 Sept 2025 6:52 AM IST
జూబ్లీహిల్స్ బైపోల్.. ఆవిడే బీఆర్ఎస్ అభ్యర్థి..!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠత వీడింది.
By Medi Samrat Published on 19 Sept 2025 9:20 PM IST
టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు
పండగుల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.
By Medi Samrat Published on 19 Sept 2025 7:40 PM IST
సనత్నగర్ టిమ్స్ పనులపై అధికారులకు మంత్రి రాజనర్సింహ డెడ్లైన్
సనత్నగర్ టిమ్స్ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
By Knakam Karthik Published on 19 Sept 2025 5:30 PM IST
తెలంగాణలో త్వరలోనే ఉన్నస్థాయి టూరిజం కాన్క్లేవ్: మంత్రి జూపల్లి
త్వరలోనే తెలంగాణలో అత్యున్నత స్థాయి టూరిజం కాన్క్లేవ్ను నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు
By Knakam Karthik Published on 19 Sept 2025 4:57 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్
తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
By Knakam Karthik Published on 19 Sept 2025 2:32 PM IST
పండుగలు వస్తే చాలు, దండుకోవడమేనా?..ఆర్టీసీ ఛార్జీలపై హరీశ్రావు ఫైర్
దసరా సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 19 Sept 2025 2:01 PM IST
మేడారం మాస్టర్ ప్లాన్ రెడీ..సీఎం ఆమోదం తర్వాతే పనులు
తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్ సిద్దం అయ్యిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 19 Sept 2025 10:51 AM IST
దసరా సెలవులు.. స్కూళ్లు, కాలేజీలకు హెచ్చరిక
దసరా సెలవుల్లో స్కూళ్లు, కాలేజీల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 19 Sept 2025 9:02 AM IST











