You Searched For "Telangana"
Telangana: ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) 2026 ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరుగుతాయి, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో...
By అంజి Published on 26 Oct 2025 6:52 AM IST
జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు.. కానీ వారికి డీసీసీ పదవి రాదు: టీపీసీసీ చీఫ్ మహేష్
సమర్థులను డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాల నుంచి భారీ అప్లికేషన్లు వచ్చాయన్నారు.
By అంజి Published on 25 Oct 2025 2:33 PM IST
ఫలించిన హరీశ్ రావు కృషి...సొంతూర్లకు 12 మంది జోర్డాన్ వలస కార్మికులు
బీఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన కృషి ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు...
By Knakam Karthik Published on 25 Oct 2025 10:46 AM IST
నేటి నుంచి 'జాగృతి జనం బాట'
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టనున్న జనంబాట నేటి నుంచి ప్రారంభంకాబోతుంది
By Knakam Karthik Published on 25 Oct 2025 8:00 AM IST
రాష్ట్రవ్యాప్తంగా రూ.10,547 కోట్లతో హ్యామ్ రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా రూ.10,547 కోట్లతో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లు నిర్మించబోతున్నట్లు రోడ్లు మరియు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...
By Knakam Karthik Published on 25 Oct 2025 7:24 AM IST
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో భారీ సంస్కరణలు..కొత్తగా ఏఈసీ గ్రూప్
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యలో ప్రధాన సంస్కరణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు.
By Knakam Karthik Published on 25 Oct 2025 7:00 AM IST
Telangana : మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కేటాయింపుల కోసం దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది.
By Medi Samrat Published on 24 Oct 2025 8:40 PM IST
బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలిని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 5:17 PM IST
బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన తల్లీకూతురు సజీవదహనం
కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్ బస్ దగ్దం అయిన సంఘటనలో మెదక్ జిల్లాకు చెందిన తల్లీ కూతురు మృతి చెందారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 3:28 PM IST
Telangana: సన్నాలకు ఈ ప్రమాణాలు ఉంటేనే రూ.500 బోనస్
సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది.
By అంజి Published on 24 Oct 2025 10:48 AM IST
Video: సీఎం రేవంత్కు క్షమాపణలు చెప్పిన మంత్రి కొండా సురేఖ
తన నివాసంలో జరిగిన పోలీసు డ్రామా తర్వాత వారం రోజుల తర్వాత, అటవీ మంత్రి కొండా సురేఖ గురువారం..
By అంజి Published on 24 Oct 2025 8:29 AM IST
బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ,తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 24 Oct 2025 7:53 AM IST











