You Searched For "Telangana government"
'విద్యుత్ ఛార్జీల పెంపు లేదు'.. దీపావళి పండుగ వేళ ప్రభుత్వం శుభవార్త
కరెంట్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం నో చెప్పింది. ఛార్జీల పెంపు ద్వారా ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో రూ.1200 కోట్ల ఆదాయం...
By అంజి Published on 29 Oct 2024 6:57 AM IST
Telangana: మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్.. దేశంలోనే మొట్టమొదటిదిగా..
తెలంగాణలో పోలీసు, పైర్, ఎస్పీఎఫ్, జైళ్ల శాఖల ఉద్యోగుల పిల్లల భవిష్యత్తు కోసం ఒక నూతన అధ్యాయానికి అడుగు పడింది.
By అంజి Published on 22 Oct 2024 7:48 AM IST
Telangana: రేపే గ్రూప్-1 పరీక్ష.. నేడు కీలక ప్రకటన
గ్రూప్-1 మెయిన్స్ ్వాయిదా వేయాలనే డిమాండ్ నేపథ్యంలో అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు ప్రభుత్వం నేడు మీడియాతో సమావేశం నిర్వహించనుంది.
By అంజి Published on 20 Oct 2024 9:45 AM IST
కొత్త టీచర్లకు గుడ్న్యూస్.. నేడే పోస్టింగ్లు
డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న వారికి శుభవార్త. నేడు 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగులు...
By అంజి Published on 15 Oct 2024 6:41 AM IST
Telangana: ధాన్యం సేకరణకు ప్రభుత్వం సిద్ధం.. సన్నాల క్వింటాల్కు రూ.500 బోనస్
'సన్నారకం' రకం వరి సాగుకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే క్వింటాల్కు రూ.500 అదనంగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 10 Oct 2024 9:41 AM IST
Telangana: నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు
డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు.
By అంజి Published on 9 Oct 2024 7:27 AM IST
నేతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. నూలు డిపో ఏర్పాటుకు ఉత్తర్వులు
చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూలు డిపోల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 6 Oct 2024 6:38 AM IST
Hyderabad: మూసీ నిర్వాసితులకు గుడ్న్యూస్.. రూ.25 వేల ప్రోత్సాహకం
హైదరాబాద్: మూసీ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 3 Oct 2024 8:43 AM IST
Telangana: రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్!
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకుందని సమాచారం.
By అంజి Published on 3 Oct 2024 6:17 AM IST
వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి దానసరి అనసూయ సీతక్క మంగళవారం అన్నారు.
By అంజి Published on 2 Oct 2024 6:47 AM IST
రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవా?: కేటీఆర్
రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
By అంజి Published on 30 Sept 2024 11:00 AM IST
Hyderabad: మూసీ పరివాహకంలోని పేదలకు.. 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు!
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ....
By అంజి Published on 25 Sept 2024 7:11 AM IST











