You Searched For "SportsNews"
ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పాటిదార్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
By Medi Samrat Published on 13 Feb 2025 2:45 PM IST
నేను చెప్పలేను.. ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా గైర్హాజరుపై మౌనం వీడిన గంభీర్..!
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడంపై ఎలాంటి సమాచారం ఇవ్వడానికి భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నిరాకరించాడు.
By Medi Samrat Published on 13 Feb 2025 11:08 AM IST
చేతులెత్తేసిన ఇంగ్లండ్.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 9:14 PM IST
హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. అదే తరహాలో అవుట్
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రాణించాడు.
By Medi Samrat Published on 12 Feb 2025 3:16 PM IST
భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు గ్రీన్ ఆర్మ్ బ్యాండ్స్ ఎందుకు ధరించారంటే.?
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
By Medi Samrat Published on 12 Feb 2025 2:00 PM IST
Video : 16 సిక్సర్లు.. 12 ఫోర్లు.. రిటైరయ్యాక కూడా అదే విధ్వంసం..!
ఇటీవల రిటైరైన న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ లెజెండ్ 90 లీగ్లో 160 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడి అభిమానులను ఉర్రూతలూగించాడు.
By Medi Samrat Published on 11 Feb 2025 8:36 AM IST
ఛాంపియన్స్ ట్రోఫి విజేత ఆ జట్టే.. అశ్విన్ అంచనా నిజమయ్యేనా.?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి జరగనుంది. ఈ టోర్నమెంట్లో 8 జట్లు పాల్గొంటున్నాయి.
By Medi Samrat Published on 10 Feb 2025 10:14 AM IST
రెండో వన్డేలో విజయం తర్వాత ఆటగాళ్లకు రోహిత్ వార్నింగ్
ఆదివారం కటక్లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్పై భారత జట్టు విజయం సాధించింది.
By Medi Samrat Published on 10 Feb 2025 9:27 AM IST
అలా అవుట్ అయ్యాడు.. ఇలా విమర్శలు మొదలయ్యాయి..!
ఫిబ్రవరి 6న నాగ్ పూర్ వేదికగా భారత్ -ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ను కొనసాగించాడు.
By Medi Samrat Published on 6 Feb 2025 7:19 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడే జట్లు ఇవే.. దిగ్గజాల జోస్యం నిజమయ్యేనా.?
ICC ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ ఆతిథ్యంలో ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 4 Feb 2025 2:09 PM IST
జోఫ్రా ఆర్చర్ అంతపని చేశాడా.?
ముంబైలో ఇంగ్లండ్తో జరిగిన ఐదవ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి కారణంగా భారత జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ చూపుడు వేలికి...
By Medi Samrat Published on 3 Feb 2025 6:45 PM IST
నిన్ను చూసి గర్విస్తున్నాను.. అభిషేక్ శర్మకు గురువు ప్రశంసలు..!
అభిషేక్ శర్మ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆదివారం జరిగిన ఐదో, చివరి టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.
By Medi Samrat Published on 3 Feb 2025 10:25 AM IST