You Searched For "sports news"
ఇంగ్లండ్ టూర్ ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం..గంభీర్ టీమ్లో ప్రక్షాళన
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టీమిండియాలో బీసీసీఐ భారీ మార్పులు చేస్తోంది.
By Knakam Karthik Published on 17 April 2025 1:30 PM IST
సొంతగడ్డపై సత్తాచాటిన సన్రైజర్స్..పంజాబ్పై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ సీజన్ ప్రారంభం మ్యాచ్ మినహా వరుస ఓటములతో సతమతమవుతున్న సన్ రైజర్స్ ఎట్టకేలకు సొంతగడ్డపై రెయిజ్ అయింది.
By Knakam Karthik Published on 13 April 2025 6:41 AM IST
HCA కీలక నిర్ణయం, దివ్యాంగులకు కాంప్లిమెంటరీ ఐపీఎల్ టికెట్స్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక స్టేట్మెంట్ చేసింది
By Knakam Karthik Published on 27 March 2025 12:27 PM IST
ఉప్పల్లో ఊచకోత, ఓపెనింగ్ మ్యాచ్లోనే సెంచరీతో మెరిసిన ఇషాన్
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు స్కోరు సాధించింది.
By Knakam Karthik Published on 23 March 2025 5:45 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా
భారత జట్టుకు బీసీసీఐ కూడా భారీ నజరానాను ప్రకటించింది. జట్టు సభ్యులకు రూ.58 కోట్లను క్యాష్ రివార్డుగా అందించనుంది.
By Knakam Karthik Published on 20 March 2025 1:18 PM IST
కోల్కతాలో అంగరంగ వైభవంగా IPL ప్రారంభోతవ్సం..ఎవరెవరు వస్తున్నారంటే?
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం అనేక ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరగనుంది.
By Knakam Karthik Published on 19 March 2025 5:51 PM IST
ఐపీఎల్లో ఇకపై ఆ ప్రకటనలు నిషేధం, కేంద్రం కీలక నిర్ణయం
ఐపీఎల్లో పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కేంద్రం స్పష్టం చేసింది.
By Knakam Karthik Published on 10 March 2025 3:45 PM IST
ఒక్క టాస్ గెలవలేదు, ఒక్క మ్యాచ్ ఓడకుండా..ఛాంపియన్స్ ట్రోఫీ కప్ కొట్టిన టీమిండియా
న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా జయకేతనం ఎగురవేసింది.
By Knakam Karthik Published on 9 March 2025 10:12 PM IST
రాజకీయ పార్టీలు క్రీడాకారుల జీవితాల్లో జోక్యం చేసుకోవద్దు..రోహిత్ శర్మ వ్యవహారంపై మాండవీయ ఫైర్
క్రికెటర్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ , కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం తన తీవ్ర...
By Knakam Karthik Published on 3 March 2025 8:46 PM IST
క్రికెట్ చాలా ఇచ్చింది, సంపాదన నుంచి 10 శాతం విరాళంగా ఇస్తా: రిషభ్ పంత్
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశాడు. తనకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు...
By Knakam Karthik Published on 6 Feb 2025 9:27 AM IST
వాంఖడేలో టీమిండియా పరుగుల వరద.. 97 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్ ఐదో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ విజయాన్ని సాధించింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్...
By Knakam Karthik Published on 3 Feb 2025 7:01 AM IST
అమ్మాయిలు అదరగొట్టారు.. ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్
ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్లో భారత అమ్మాయిలు వండర్ క్రియేట్ చేశారు. అండర్-19 టీ 20 ప్రపంచ కప్ ఛాంపియన్గా టీమ్ ఇండియా నిలిచింది.
By Knakam Karthik Published on 2 Feb 2025 3:27 PM IST