You Searched For "sports news"
T20 వరల్డ్కప్ భారత్లో ఆడబోం..బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన ప్రకటన
T20 ప్రపంచ కప్ 2026 కోసం తమ ఆటగాళ్లను భారతదేశానికి పంపబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి లేఖ...
By Knakam Karthik Published on 4 Jan 2026 8:16 PM IST
చరిత్ర సృష్టించిన స్మృతి మందనా..రెండో ప్లేయర్గా అరుదైన రికార్డ్
ఇండియన్ మహిళా క్రికెట్ హిస్టరీలో స్మృతి మందనా రికార్డు సృష్టించారు.
By Knakam Karthik Published on 28 Dec 2025 8:28 PM IST
భారత జెర్సీ ధరించి, త్రివర్ణ పతాకం ప్రదర్శించిన పాకిస్తాన్ కబడ్డీ ప్లేయర్..తర్వాత ఏమైందంటే?
ఒక ప్రైవేట్ టోర్నమెంట్లో భారత జట్టు తరపున ఆడిన పాకిస్తాన్ అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు ఉబైదుల్లా రాజ్పుత్పై జాతీయ సమాఖ్య నిరవధికంగా నిషేధం విధించింది
By Knakam Karthik Published on 28 Dec 2025 5:14 PM IST
అండర్-19 ఆసియా కప్లో భారత్ ఘోర పరాజయం
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత కుర్రాళ్లకు ఊహించని షాక్ తగిలింది
By Knakam Karthik Published on 21 Dec 2025 9:13 PM IST
చరిత్ర సృష్టించిన బుమ్రా..అన్ని ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్గా రికార్డు
టెస్టులు, వన్డేలు, టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు.
By Knakam Karthik Published on 10 Dec 2025 10:42 AM IST
వివాహం రద్దు రూమర్స్పై స్మృతి మంధాన సంచలన పోస్టు
భారత మహిళా క్రికెట్ టీమ్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన-పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయ్యింది.
By Knakam Karthik Published on 7 Dec 2025 2:50 PM IST
రెజ్లర్లకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు..!
బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సత్యవర్త్ కడియన్ వంటి అగ్రశ్రేణి రెజ్లర్లకు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 3:02 PM IST
చెత్త ఎక్స్పీరియన్స్..ఎయిరిండియాపై సిరాజ్ అసహనం
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానయాన సంస్థపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు
By Knakam Karthik Published on 27 Nov 2025 7:13 AM IST
గౌహతి టెస్ట్లో భారత్ ఓటమి, దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో వైట్వాష్
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ ఓటమి పాలైంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 2:05 PM IST
ఆసీస్ను చిత్తు చేసిన టీమిండియా
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది
By Knakam Karthik Published on 6 Nov 2025 6:44 PM IST
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో మాజీ క్రికెటర్ల ఆస్తులు అటాచ్
అక్రమ బెట్టింగ్ యాప్ కేసు దర్యాప్తుకు సంబంధించి భారత జాతీయ జట్టు మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్...
By Knakam Karthik Published on 6 Nov 2025 4:57 PM IST
మహిళా ప్రపంచ కప్ ఛాంపియన్లను సత్కరించిన ప్రధాని మోదీ
మహిళా ప్రపంచ కప్ విజేత భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 8:46 PM IST











