You Searched For "sports news"
కోల్కతాలో అంగరంగ వైభవంగా IPL ప్రారంభోతవ్సం..ఎవరెవరు వస్తున్నారంటే?
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం అనేక ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరగనుంది.
By Knakam Karthik Published on 19 March 2025 5:51 PM IST
ఐపీఎల్లో ఇకపై ఆ ప్రకటనలు నిషేధం, కేంద్రం కీలక నిర్ణయం
ఐపీఎల్లో పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కేంద్రం స్పష్టం చేసింది.
By Knakam Karthik Published on 10 March 2025 3:45 PM IST
ఒక్క టాస్ గెలవలేదు, ఒక్క మ్యాచ్ ఓడకుండా..ఛాంపియన్స్ ట్రోఫీ కప్ కొట్టిన టీమిండియా
న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా జయకేతనం ఎగురవేసింది.
By Knakam Karthik Published on 9 March 2025 10:12 PM IST
రాజకీయ పార్టీలు క్రీడాకారుల జీవితాల్లో జోక్యం చేసుకోవద్దు..రోహిత్ శర్మ వ్యవహారంపై మాండవీయ ఫైర్
క్రికెటర్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ , కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం తన తీవ్ర...
By Knakam Karthik Published on 3 March 2025 8:46 PM IST
క్రికెట్ చాలా ఇచ్చింది, సంపాదన నుంచి 10 శాతం విరాళంగా ఇస్తా: రిషభ్ పంత్
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశాడు. తనకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు...
By Knakam Karthik Published on 6 Feb 2025 9:27 AM IST
వాంఖడేలో టీమిండియా పరుగుల వరద.. 97 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్ ఐదో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ విజయాన్ని సాధించింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్...
By Knakam Karthik Published on 3 Feb 2025 7:01 AM IST
అమ్మాయిలు అదరగొట్టారు.. ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్
ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్లో భారత అమ్మాయిలు వండర్ క్రియేట్ చేశారు. అండర్-19 టీ 20 ప్రపంచ కప్ ఛాంపియన్గా టీమ్ ఇండియా నిలిచింది.
By Knakam Karthik Published on 2 Feb 2025 3:27 PM IST
2025 సీజన్ ఐపీఎల్ ఆలస్యం.. అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక అప్డేట్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 12 Jan 2025 6:50 PM IST
నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌలర్లు.. రాజస్థాన్ 59 పరుగులకే ఆలౌట్
Royal Challengers Bangalore won by 112 runs Against Rajasthan Royals. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి
By Medi Samrat Published on 14 May 2023 6:30 PM IST
ఆ స్టేడియంలకు మహర్దశ తీసుకుని రానున్న బీసీసీఐ.. ఆ లిస్టులో హైదరాబాద్ కూడా..!
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఈ ఏడాది భారత్ లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ ను అత్యంత
By M.S.R Published on 11 April 2023 7:15 PM IST
డబ్ల్యూపీఎల్ వేలానికి వేళాయె.. కోట్లు కొల్లగొట్టేదెవరో?
Women's Premier League 2023 auction today.బీసీసీఐ ఆధ్వర్యంలో తొలిసారి డబ్ల్యూపీఎల్ లీగ్ను నిర్వహించనున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 13 Feb 2023 1:04 PM IST
భారత్,ఆస్ట్రేలియా మూడో టెస్టు.. వేదిక మారింది
BCCI confirms third Test shifted from Dharamsala to Indore.ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరగాల్సిన మూడో టెస్టు
By తోట వంశీ కుమార్ Published on 13 Feb 2023 12:07 PM IST