You Searched For "Security forces"
రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు మృతిచెందినట్లు అమిత్ షా ట్వీట్
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది.
By Knakam Karthik Published on 21 May 2025 5:30 PM IST
జమ్మూకాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్..ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
By Knakam Karthik Published on 15 May 2025 8:27 AM IST
Video: ఉగ్రవాదులకు సహాయం, పోలీసుల నుంచి పారిపోతూ నదిలోకి దూకిన వ్యక్తి
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం కల్పించిన వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు
By Knakam Karthik Published on 5 May 2025 1:46 PM IST
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు, లొంగిపోవాల్సిందే: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 4 May 2025 3:18 PM IST
బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి.. సుప్రీం సీరియస్
పహల్గామ్ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 1 May 2025 2:08 PM IST
మావోయిస్టుల శాంతిచర్చల ప్రతిపాదనకు కేంద్రం స్పందించాలి: సీతక్క
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్పై తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 29 April 2025 12:05 PM IST
కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్.. డ్రోన్ విజువల్ చూశారా?
పోలీస్ బలగాలు కూంబింగ్ను సాగిస్తూ ముందుకు సాగుతూనే ఏరియల్ సర్వేలో భాగంగా హెలికాప్టర్, డ్రోన్లతో తనిఖీలు చేపడుతున్నాయి.
By Knakam Karthik Published on 28 April 2025 5:18 PM IST
శాంతిచర్చలకు ముందుకు రావాలి, ఛతీస్గఢ్ ఆపరేషన్ వేళ..మావోల సంచలన లేఖ
ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు సంచలన లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik Published on 25 April 2025 5:02 PM IST
భారీ ఎన్కౌంటర్.. నలుగురు నక్సల్స్ హతం, పోలీసు అధికారి మృతి
ఛత్తీస్గఢ్లోని అబుజ్మద్లో శనివారం సాయంత్రం భద్రతా బలగాలు.. నలుగురు నక్సల్స్ను హతమార్చాయి.
By అంజి Published on 5 Jan 2025 10:46 AM IST
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. తొమ్మిది మంది నక్సలైట్లు హతం
ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో తొమ్మిది మంది నక్సలైట్లు మరణించారు.
By అంజి Published on 3 Sept 2024 3:00 PM IST
త్వరలోనే అమర్నాథ్ యాత్ర.. కట్టుదిట్టమైన భద్రతకు చర్యలు
అమర్నాథ్ యాత్రకు ముందు, జమ్మూ కాశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ భద్రతా బలగాలను ప్రస్తుత భద్రతా మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలని ఆదేశించారు.
By అంజి Published on 7 Jun 2024 9:30 AM IST
నిజమెంత: పశ్చిమ బెంగాల్ లో భద్రతా బలగాలపై ప్రజలు దాడులకు తెగబడ్డారా?
లోక్సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్ మే 25న ముగిసింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 May 2024 9:15 AM IST