You Searched For "Pakistan"
T20 World Cup: టీమిండియాతో మ్యాచ్.. 24 గంటల్లో నిర్ణయం తెలపనున్న పాకిస్తాన్!
టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు ఐసీసీకి పాకిస్తాన్ 3 షరతులు పెట్టిందని తెలుస్తోంది. 'రెవెన్యూలో షేర్ పెంచాలి. ఇండియా ద్వైపాక్షిక...
By అంజి Published on 9 Feb 2026 11:27 AM IST
పాక్లో ఆత్మాహుతి దాడి.. 10 మంది మృతి
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ఇమామ్బర్గాలో జరిగిన భారీ పేలుడులో 10 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.
By Medi Samrat Published on 6 Feb 2026 3:56 PM IST
ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన గంభీర్..!
2026 T20 ప్రపంచ కప్లో భారత్తో జరిగే మ్యాచ్లను పాకిస్తాన్ బహిష్కరించడం గురించి వచ్చిన ప్రశ్నలను భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పట్టించుకోలేదు.
By Medi Samrat Published on 4 Feb 2026 9:10 PM IST
పాక్ సైన్యం చేతుల్లో మరో 22 మంది హతం..177కి పెరిగిన మృతులు
పాకిస్తాన్ భద్రతా దళాలు మరో 22 మంది ఉగ్రవాదులను హతమార్చాయి
By Knakam Karthik Published on 2 Feb 2026 6:41 PM IST
పాక్లో బలూచ్ మిలిటెంట్ల దాడులు.. 125 మంది మృతి
పాక్ ఆధీనంలోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో బీఎల్ఏ రెబల్స్, ఆర్మీ మధ్య జరిగిన దాడుల్లో 125 మంది చనిపోయారు. 12 ప్రాంతాల్లో బీఎల్ఏ దాడులు చేసిందని..
By అంజి Published on 1 Feb 2026 9:24 AM IST
ఇమ్రాన్ కంటి చూపు కోల్పోయే ప్రమాదం..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యానికి సంబంధించి పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. డాన్ నివేదిక ప్రకారం..
By Medi Samrat Published on 28 Jan 2026 8:25 AM IST
హే పాకిస్తాన్.. మీరు కూడా టీ20 ప్రపంచ కప్కు రాకండి.. ఏదైనా సాకు వెతుక్కోండి..!
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుత ప్రదర్శనను భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసిస్తూ.. పాకిస్థాన్ను సరదాగా...
By Medi Samrat Published on 26 Jan 2026 2:25 PM IST
పెళ్ళిళ్ళను కూడా వదలట్లేదు.. అక్కడికి వెళ్లి ఆత్మాహుతి
వాయువ్య పాకిస్తాన్లోన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో శుక్రవారం జరిగిన వివాహ వేడుకలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 24 Jan 2026 8:50 AM IST
లష్కరే తోయిబాలో 'చీలిక'.. కారణం భారత్ చేపట్టిన ఆ 'ఆపరేషన్'
భారత నిఘా సంస్థలు పాకిస్థాన్ నుంచి ఓ పెద్ద వార్తను వెల్లడించాయి.
By Medi Samrat Published on 13 Jan 2026 4:06 PM IST
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది..పాక్కు భారత ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:11 PM IST
వేలాది మంది సూసైడ్ బాంబర్లు ఉన్నారు..మసూద్ ఆడియోతో మరోసారి జైషే మహమ్మద్ బెదిరింపులు
పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ మరోసారి ప్రచార యుద్ధానికి దిగింది.
By Knakam Karthik Published on 11 Jan 2026 9:02 PM IST
పాకిస్తాన్కు గూఢచర్యం.. పంజాబ్లో 15 ఏళ్ల బాలుడి అరెస్టు
పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్ను కొత్త తరహాలో టార్గెట్ చేయడం ప్రారంభించింది. తమకు స్పైలుగా పని చేస్తున్న వాళ్లు ఇటీవల పెద్ద ఎత్తున దొరికిపోవడంతో...
By అంజి Published on 6 Jan 2026 11:09 AM IST











