You Searched For "Pakistan"
ప్రపంచంలో ఏ దేశం సైన్యం కోసం అత్యధికంగా ఖర్చు చేస్తోంది.? పాక్కు కునుకుపట్టకుండా చేస్తున్న తాజా రిపోర్టు..!
పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో.. ప్రముఖ స్వీడిష్ థింక్ ట్యాంక్ SIPRI ఒక నివేదికను విడుదల చేసింది
By Medi Samrat Published on 30 April 2025 2:53 PM IST
నిజమెంత: పహల్గామ్ ఘటనకు కారణమైన తీవ్రవాదులను భారత సైన్యం చంపేసిందా?
పహల్గామ్ లో ఉగ్రదాడి జరిపి 26 మంది పౌరుల ప్రాణాలను బలితీసుకున్నారు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 April 2025 1:50 PM IST
నిజమెంత: పాకిస్థాన్ ఆర్మీ భారత్ కు చెందిన రాఫెల్ విమానాన్ని షూట్ చేసిందా?
జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పలు చోట్ల పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్తాన్ దళాలు వరుసగా ఆరో రోజు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 April 2025 12:43 PM IST
బరితెగించిన పాకిస్తాన్.. అర్ధరాత్రి వేళ ఎల్ఓసీ వెంబడి కాల్పులు
మంగళవారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పలు చోట్ల పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
By అంజి Published on 30 April 2025 9:08 AM IST
అలాంటి ట్రైనింగ్ తీసుకుని.. పర్యాటకుల మీద విరుచుకుపడ్డారు..!
పహల్గామ్లో 26 మంది హత్యకు సూత్రధారిగా గుర్తించబడిన హషీమ్ ముసా పాకిస్తాన్లో ఎలైట్ పారా-కమాండో శిక్షణ పొందాడని భావిస్తున్నారు.
By Medi Samrat Published on 29 April 2025 8:09 PM IST
నిజమెంత: హై లెవెల్ సమావేశం నుండి భారత ఆర్మీ అధికారులు మధ్యలోనే వెళ్లిపోయారా?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్పై బలమైన దౌత్య, సైనిక, దేశీయ చర్యలను ప్రారంభించింది. నేరస్థులకు మద్దతు ఇచ్చినందుకు పాకిస్థాన్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 April 2025 1:30 PM IST
'మీ మంత్రే ఒప్పుకున్నాడు'.. పాక్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్ఓలో భారత్ ధ్వజం
సోమవారం ఐక్యరాజ్యసమితిలో పహల్గామ్ ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా లేవనెత్తింది. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్వోలో భారత్ ధ్వజమెత్తింది.
By అంజి Published on 29 April 2025 12:42 PM IST
భారత్ కంటే పాక్ అరగంట కాదు.. అర్ధ శతాబ్దం వెనుకబడి ఉంది: ఓవైసీ
పాకిస్తాన్ భారతదేశం కంటే అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
By అంజి Published on 28 April 2025 8:02 AM IST
'శాంతి మా ప్రాధాన్యత.. పారదర్శక దర్యాప్తుకు సిద్ధం'.. మౌనం వీడిన పాక్ ప్రధాని
భారతదేశంతో పెరుగుతున్న ఉద్రిక్తతలపై తన మౌనాన్ని వీడుతూ, పహల్గామ్ ఉగ్రవాద దాడిపై "తటస్థ, పారదర్శక దర్యాప్తు"కు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తమ దేశం...
By అంజి Published on 26 April 2025 12:21 PM IST
సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. అంతే ధీటుగా భారత్ సమాధానం
భారత్ - పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.
By అంజి Published on 26 April 2025 8:50 AM IST
పాక్కు సింధు జలాలను ఆపడానికి.. 3 దశల ప్రణాళిక రూపొందించిన భారత్
సింధు నది నీరు వృథా కాకుండా లేదా పాకిస్తాన్లోకి ప్రవహించకుండా భారతదేశం చూసుకుంటుందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
By అంజి Published on 26 April 2025 7:16 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. పాక్ను సమర్థించిన అస్సాం ఎమ్మెల్యే అరెస్టు
రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ను సమర్థించారనే ఆరోపణలపై అసోం పోలీసులు గురువారం...
By అంజి Published on 25 April 2025 9:14 AM IST