You Searched For "Pahalgam Attack"
Operation Sindoor: పాక్పై భారత్ మెరుపు దాడులు.. ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డ ఇండియన్ ఆర్మీ
పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సింధూర్' పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ...
By అంజి Published on 7 May 2025 6:28 AM IST
ఉగ్రదాడి జరుగుతుందని ప్రధాని మోదీకి ముందే తెలుసు : ఖర్గే
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద దాడి జరగవచ్చని ఇంటెల్ నివేదిక ప్రధాని నరేంద్ర మోదీకి ముందే అందిందని, ఆ తర్వాత ఆయన కేంద్రపాలిత ప్రాంతానికి తన పర్యటనను రద్దు...
By Medi Samrat Published on 6 May 2025 7:15 PM IST
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 'క్లోజ్ డోర్' సమావేశం.. మా లక్ష్యం నెరవేరిందన్న పాక్
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఒక రహస్య సమావేశం జరిగింది
By Medi Samrat Published on 6 May 2025 8:18 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి: ప్రధాని మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ సమావేశం
ప్రధాని మోడీతో భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఢిల్లీలోని ప్రధాని నివాసంలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 4 May 2025 5:52 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. పాక్ హస్తంపై కీలక ఆధారాలు లభ్యం
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై విచారణలో ఎన్ఐఏ కీలకమైన పురోగతి సాధించింది. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఉన్నట్టు ప్రాథమిక నివేదిక...
By అంజి Published on 2 May 2025 1:16 PM IST
ఉగ్రవాదులు ప్రాణాలతో ఉండరు.. సెలెక్టివ్గా హతమారుస్తాం : అమిత్ షా
ఉగ్రవాదాన్ని దాని మూలాల నుంచి పెకిలించివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
By Medi Samrat Published on 1 May 2025 6:39 PM IST
Pahalgam Attack: భద్రతా దళాలకు పూర్తి కార్యచరణ స్వేచ్ఛ.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం!
గత వారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించగా, దీనిపై స్పందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భారత...
By అంజి Published on 30 April 2025 7:08 AM IST
పాక్కు మరో షాక్, భారత్లో ఆ దేశ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాపై బ్యాన్
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్ అకౌంట్ను భారత ప్రభుత్వం నిలిపివేసింది.
By Knakam Karthik Published on 29 April 2025 3:51 PM IST
సింగర్ నేహాపై దేశ ద్రోహం కేసు నమోదు
పహల్గామ్ విషాదం తర్వాత ఒక నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన...
By అంజి Published on 28 April 2025 1:15 PM IST
నేడు చివరి రోజు.. సరిహద్దు వద్ద క్యూ కట్టిన వాహనాలు
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
By Medi Samrat Published on 27 April 2025 3:43 PM IST
ఢిల్లీలో ఐదు వేల మంది పాకిస్థానీలను గుర్తించిన ఇంటెలిజెన్స్ బ్యూరో
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కఠినంగా వ్యవహరిస్తుంది.
By Medi Samrat Published on 27 April 2025 2:10 PM IST
'నేను జీవించడానికి ఒక కారణం ఉండాలి'.. నా భర్తకు 'అమరవీరుడు' హోదా ఇవ్వండి
పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పెళ్లయిన జంటలను కూడా ఉగ్రవాదులు వదల్లేదు.
By Medi Samrat Published on 27 April 2025 11:55 AM IST