You Searched For "odisha"
అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైపస్ కలకలం, వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన మధు అనే 20ఏళ్ల యువకుడు స్క్రబ్ టైపస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 10:52 AM IST
విషాదం.. పిడుగుపాటుకు 10 మంది మృతి
ఒడిశాలోని ఆరు జిల్లాల్లో పిడుగుపాటుకు 10 మంది మృతి చెందినట్లు అధికారి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By అంజి Published on 3 Sept 2023 12:23 PM IST
స్కూల్పై పిడుగు.. 16 మంది విద్యార్థులకు గాయాలు
ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం పిడుగుపాటుకు 16 మంది విద్యార్థులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 13 Aug 2023 8:45 AM IST
యాంకర్ లేకుండా న్యూస్.. మరి చదివేది ఎవరు?
టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం సృష్టిస్తోంది. ఏఐ రోజురోజుకు తన అడ్వాన్స్మెంట్ చూపిస్తుంది.
By అంజి Published on 11 July 2023 10:29 AM IST
ఒడిశా రైలు ప్రమాదం: తప్పుడు సిగ్నలింగే విషాదానికి ప్రధాన కారణం
"తప్పుడు సిగ్నలింగ్" వల్లే ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ రైల్వే బోర్డుకు సోమవారం నివేదించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 July 2023 2:16 PM IST
విజిలెన్స్ తనిఖీలు.. రూ.2కోట్లు పక్కింట్లో పడేసిన అధికారి
నోట్ల కట్టలను బాక్సుల్లో పెట్టి విజిలెన్స్కు దొరక్కుండా పక్కింటిపై విసిరేశాడు. దాదాపు రూ.2కోట్లకు పైగా నగదును..
By Srikanth Gundamalla Published on 23 Jun 2023 8:28 PM IST
బహనాగా బజార్ రైల్వే స్టేషన్కు సీబీఐ సీల్
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా వద్ద జూన్ 2 వినాశకరమైన రైలు ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు దృష్ట్యా, ఆన్-ది-స్పాట్ విచారణ
By అంజి Published on 11 Jun 2023 7:30 AM IST
ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. చెలరేగిన మంటలు
ఒడిశాలో ట్రిపుల్-రైలు విషాద ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత, నువాపాడా జిల్లాలోని దుర్గ్-పూరి ఎక్స్ప్రెస్ యొక్క ఎయిర్
By అంజి Published on 9 Jun 2023 11:00 AM IST
Odisha Mishap: రైల్వే సిబ్బంది ఫోన్లు సీబీఐ స్వాధీనం
జూన్ 2 సాయంత్రం ఒడిశా రాష్ట్రంలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్లో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు మరణించగా,
By అంజి Published on 8 Jun 2023 8:30 AM IST
మళ్లీ పట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్ప్రెస్
ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని నింపిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది.
By అంజి Published on 6 Jun 2023 6:00 PM IST
బాలాసోర్ ప్రమాదంపై మొదలైన సీబీఐ విచారణ
బాలాసోర్ రైలు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉండగా సీబీఐ విచారణ మొదలైంది. బహనగా బజార్ స్టేషన్లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనపై
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Jun 2023 1:30 PM IST
Video: పోకిరీ బాలుడి చేష్టలు.. రైల్వే ట్రాక్పై వరుసగా రాళ్లు పెట్టాడు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది మరణించిన కొద్ది రోజుల తర్వాత.. కర్ణాటకలో రైలు పట్టాలపై మైనర్
By అంజి Published on 6 Jun 2023 9:45 AM IST