You Searched For "NewsmeterFactCheck"
FactCheck : తమిళనాడులో ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలను ప్రజలు అడ్డుకుంటూ ఉన్నారా.?
కొన్ని వారాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన దుష్ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 March 2024 6:52 PM IST
నిజమెంత: ఒడిశాలో భారతీయ జనతా పార్టీ ప్రచార రథాన్ని ధ్వంసం చేశారా?
బీజేపీ ప్రచార రథాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుందని దీన్ని షేర్ చేస్తున్న సోషల్ మీడియా యూజర్లు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 March 2024 1:00 PM IST
FactCheck : సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అధికారులు కేసులు పెడతారా.?
2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 March 2024 8:30 PM IST
FactCheck : ఎలక్టోరల్ బాండ్లపై కేసు విచారణ సమయంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మధ్యలోనే వెళ్లిపోయారా?
సుప్రీంకోర్టు విచారణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనను వినిపిస్తుండగా,
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 March 2024 9:00 PM IST
FactCheck : పాకిస్థానీ వలసదారుడు ప్యారిస్ లో మహిళను మెట్ల మీద నుండి తోసేశాడా.?
ప్యారిస్లో ఓ వ్యక్తి మహిళను మెట్ల మీద నుండి కిందకు తోసేస్తున్న వీడియో అంటూ కొందరు ఓ పోస్టును వైరల్ చేస్తున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 March 2024 8:30 PM IST
Fact Check: కాషాయరంగు నేమ్ బోర్డుని ధ్వంసం చేయడం వెనుక మతపరమైన కోణం లేదు
బెంగళూరులోని రామ్దేవ్ హాయ్ ఫ్యాషన్ నేమ్ బోర్డ్ను కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 March 2024 1:30 PM IST
నిజమెంత: భారత త్రివర్ణ పతాకాన్ని పక్కన పెట్టమని రాహుల్ గాంధీ కోరారా?
భారత ప్రధాని నరేంద్ర మోదీని, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని పోలుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 March 2024 12:00 PM IST
Fact Check: గీతాంజలి మృతిపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు వచ్చిన కథనం అవాస్తవం
తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారని, సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేసారని ఓ కథనం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 March 2024 5:58 PM IST
నిజమెంత: మోసపోయే అవకాశం.. ఫ్రీ రీఛార్జ్ అంటూ మీ డేటాను కాజేసే ప్రయత్నం
ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ పెళ్లికి మూడు నెలల పాటు రీఛార్జ్ ఉచితంగా అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 March 2024 12:45 PM IST
FactCheck : తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని అనుకున్నట్లు ఉద్ధవ్ థాకరే చెప్పారా.?
తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నట్లుగా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన చేశారంటూ
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 March 2024 8:49 PM IST
FactCheck : బైక్ పై వచ్చి పిల్లల కిడ్నాప్ అంటూ వైరల్ అవుతున్న పోస్టు ఎలాంటి నిజం లేదు
బైక్పై ఇద్దరు వ్యక్తులు వారి మధ్య పిల్లలతో ప్రయాణిస్తున్న ఫోటోకు ఓ వాయిస్ ఓవర్ కలిగి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 Feb 2024 9:16 PM IST
FactCheck : 2018లో మహిళపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను పశ్చిమ బెంగాల్ కు చెందినదిగా తప్పుగా షేర్ చేస్తున్నారు
పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖలీలో పెద్ద సంఖ్యలో మహిళలు TMC నాయకుడు షేక్ షాజహాన్, అతని మద్దతుదారులపై భూ ఆక్రమణలు
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Feb 2024 9:33 PM IST