You Searched For "NationalNews"
రెస్టారెంట్ లో మంటలు.. ఆర్పడానికి వెళ్లి తండ్రీ కొడుకులు మృతి
బీహార్లోని భాగల్పూర్ జిల్లాలోని ఓ రెస్టారెంట్లో సోమవారం ఉదయం రెండు ఎల్పీజీ సిలిండర్లు పేలడంతో ఓ వ్యక్తి, అతని కుమారుడు మృతి చెందారు.
By Medi Samrat Published on 25 Nov 2024 4:45 PM IST
నేటి నుండే పార్లమెంట్ సమావేశాలు.. మళ్లీ ఈ అంశాలపై రచ్చ పక్కా..!
నేటి నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
By Medi Samrat Published on 25 Nov 2024 9:38 AM IST
వయనాడ్లో రాహుల్ రికార్డు బద్ధలు కొట్టిన ప్రియాంక గాంధీ
కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ 4,08,036 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు
By Medi Samrat Published on 23 Nov 2024 2:25 PM IST
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో శుక్రవారం ఉదయం జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి), నక్సలైట్ల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది నక్సలైట్లు మరణించారు.
By Kalasani Durgapraveen Published on 22 Nov 2024 2:07 PM IST
నాలుగు సార్లు ఉప ముఖ్యమంత్రిని చేశా.. ఏం అన్యాయం జరిగింది.?
సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ ఈరోజు బారామతిలోని మాలెగావ్లో ఓటు వేశారు.
By Medi Samrat Published on 20 Nov 2024 2:00 PM IST
సీఎం భేటీకి 11 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు.. ఏం జరుగుతోంది అక్కడ..?
మణిపూర్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, పలువురు అధికారులతో సోమవారం...
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 2:58 PM IST
కాలుష్య కోరల్లో సామాన్యుడు విల విల.. రాజధానిలో గాలి పీల్చడం 49 సిగరెట్లు తాగడంతో సమానం..!
దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ నగరాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది.
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 5:16 PM IST
ఈసారి యూట్యూబర్ను బెదిరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. రూ.2 కోట్లు ఇవ్వకుంటే..
లారెన్స్ బిష్ణోయ్ పేరుతో యూట్యూబర్కు బెదిరింపులు వచ్చాయి. యూట్యూబర్ సౌరభ్ జోషి నుండి ఆ గ్యాంగ్ 2 కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేసింది
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 3:24 PM IST
ఈరోజు కాదు.. ఏడు రోజుల తర్వాత.. ఈసీని సమయం కోరిన కాంగ్రెస్-బీజేపీ
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
By Medi Samrat Published on 18 Nov 2024 2:55 PM IST
5వ తరగతి వరకు పాఠశాలలు బంద్ చేయండి.. ప్రభుత్వం ఆదేశాలు
హర్యానాలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నయాబ్ ప్రభుత్వం నిర్ణయించింది.
By Medi Samrat Published on 16 Nov 2024 6:28 PM IST
ఆలోపు సమాధానం చెప్పండి.. బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు లేఖలు రాసిన ఈసీ
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఫిర్యాదులపై బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి ఎన్నికల సంఘం సమాధానం కోరింది.
By Medi Samrat Published on 16 Nov 2024 5:15 PM IST
తృటిలో చావు నుండి తప్పించుకున్న కౌన్సిలర్
తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్, సుశాంత ఘోష్ హత్యాయత్నం నుండి తప్పించుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 1:30 PM IST