You Searched For "Maharashtra"
మెట్రో ట్రాక్పై పడిపోయిన చిన్నారి.. సెక్యూరిటీ చేసిన పనితో..
చిన్నారులను ఎప్పుడైనా సరే బయటకు తీసుకెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
By Srikanth Gundamalla Published on 23 Jan 2024 4:51 PM IST
రాహుల్గాంధీకి రూ.500 జరిమానా విధించిన కోర్టు
థానె కోర్టు రాహుల్గాంధీకి రూ.500 జరిమానా విధించింది.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 11:00 AM IST
మహారాష్ట్ర లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి BRS
మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దోండ్గే ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 7:39 AM IST
హ్యాండ్ గ్లోవ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
హ్యాండ్ గ్లోవ్స్ తయారీ కంపెనీలో ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు.
By అంజి Published on 31 Dec 2023 11:24 AM IST
సోలార్ కంపెనీలో పేలుడు, 9 మంది దుర్మరణం
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం నాగ్పూర్ బజార్గావ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 12:09 PM IST
ఆ రాష్ట్రంలో 10 నెలల్లోనే 2,366 మంది రైతుల ఆత్మహత్య
ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య మహారాష్ట్రలో 2,366 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Dec 2023 3:45 PM IST
8 ఏళ్ల బాలికను చంపిన బాలుడు.. డెడ్బాడీని పడేసేందుకు సహాయం చేసిన తండ్రి
మహారాష్ట్రలో తన పక్కింటికి చెందిన ఎనిమిదేళ్ల బాలికను టీనేజ్ కుర్రాడు, తనను ఆటపట్టించినందుకు మనస్తాపం చెంది ఆమెను హత్య చేశానని చెప్పాడని పోలీసులు...
By అంజి Published on 7 Dec 2023 4:15 PM IST
శవమై కనిపించిన గర్భిణి.. 4 ఏళ్ల కొడుకు రాత్రంతా శవం పక్కనే..
ఐస్క్రీం కోసం తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి వెళ్లి కనిపించకుండా పోయిన గర్భిణి గురువారం ఉదయం నది వంతెన సమీపంలో శవమై కనిపించింది.
By అంజి Published on 20 Oct 2023 1:00 PM IST
Video: ఆసుపత్రి డీన్తో టాయ్లెట్ శుభ్రం చేయించిన ఎంపీ.. కేసు నమోదు
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి డీన్తో టాయిలెట్ శుభ్రం చేయించినందుకు శివసేన ఎంపీ హేమంత్ పాటిల్పై కేసు నమోదైంది.
By అంజి Published on 4 Oct 2023 12:14 PM IST
ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లో 24 మంది మృతి.. 12 మంది నవజాత శిశువులు
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులు సహా 24 మంది మరణించారు.
By అంజి Published on 3 Oct 2023 6:34 AM IST
మహారాష్ట్ర: మరఠ్వాడా ప్రాంతంలో 685 మంది రైతుల ఆత్మహత్య
మహారాష్ట్రలోని మరఠ్వాడాలో ఈ ఏడాది ఆగస్టు 31 వరకు 685 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారిక నివేదిక చెబుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Sept 2023 7:30 PM IST
విషాదం.. 40వ అంతస్తులో కూలిన లిఫ్ట్.. ఆరుగురు మృతి
మహారాష్ట్రలోని థానే నగరంలోని బల్కమ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న 40 అంతస్తుల భవనంలోని నిర్మాణ లిఫ్ట్ కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు...
By అంజి Published on 11 Sept 2023 7:30 AM IST