You Searched For "LatestNews"

స్నేహం కోసం.. విజయవాడకు తెలంగాణ సీఎం..!
స్నేహం కోసం.. విజయవాడకు తెలంగాణ సీఎం..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీకి రానున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు విజయవాడకు...

By Medi Samrat  Published on 29 April 2025 5:58 PM IST


స్మితా సబర్వాల్.. మ‌రో ఆసక్తికర ట్వీట్..!
స్మితా సబర్వాల్.. మ‌రో ఆసక్తికర ట్వీట్..!

కంచ గచ్చిబౌలి భూ వివాదంపై AIతో రూపొందించిన పోస్ట్‌ను Xలో రీషేర్ చేసినందుకు సైబరాబాద్ పోలీసుల నుండి నోటీసు అందుకున్న సీనియర్ IAS అధికారిణి స్మితా...

By Medi Samrat  Published on 29 April 2025 5:49 PM IST


FactCheck : పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కేరళలో పాకిస్తాన్ అనుకూల ర్యాలీ జరిగిందా?
FactCheck : పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కేరళలో పాకిస్తాన్ అనుకూల ర్యాలీ జరిగిందా?

కేరళలోని ముస్లింలు పాకిస్తాన్ అనుకూల ర్యాలీలో పాల్గొంటున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 April 2025 5:41 PM IST


15 రోజుల్లో గ్రామ రెవిన్యూ అధికారులను నియ‌మిస్తాం.. మే 5 లోపు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు
15 రోజుల్లో గ్రామ రెవిన్యూ అధికారులను నియ‌మిస్తాం.. మే 5 లోపు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు

9 నెలలు మేదోమదనం చేసి భూ భారతి చట్టం రూపొందించామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

By Medi Samrat  Published on 29 April 2025 4:24 PM IST


వైభవ్ సూర్యవంశీకి రూ.10 ల‌క్ష‌ల నగదు ప్రోత్సాహకం ప్ర‌క‌టించిన సీఎం
వైభవ్ సూర్యవంశీకి రూ.10 ల‌క్ష‌ల నగదు ప్రోత్సాహకం ప్ర‌క‌టించిన సీఎం

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌పై చారిత్రాత్మక సెంచరీ చేసినందుకు 14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి రివార్డ్ ఇవ్వాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్...

By Medi Samrat  Published on 29 April 2025 3:10 PM IST


Video : మా అమ్మ కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోయేది.. వాళ్ల వ‌ల్లే ఈ విజ‌యం
Video : 'మా అమ్మ కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోయేది.. వాళ్ల వ‌ల్లే ఈ విజ‌యం'

రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

By Medi Samrat  Published on 29 April 2025 2:00 PM IST


నేడు చివ‌రి రోజు.. సరిహద్దు వద్ద క్యూ క‌ట్టిన వాహ‌నాలు
నేడు చివ‌రి రోజు.. సరిహద్దు వద్ద క్యూ క‌ట్టిన వాహ‌నాలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

By Medi Samrat  Published on 27 April 2025 3:43 PM IST


తిరువనంతపురం విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
తిరువనంతపురం విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు విమానాశ్రయ అధికారులను ఉటంకిస్తూ ANI నివేదించింది.

By Medi Samrat  Published on 27 April 2025 1:53 PM IST


ఎన్‌ఐఏ చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
ఎన్‌ఐఏ చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును హోం మంత్రిత్వ శాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది.

By Medi Samrat  Published on 27 April 2025 1:14 PM IST


Video : భ‌యాన‌కం.. జ‌నాలను గుద్దుతూ దూసుకెళ్లిన కారు.. చెల్లాచెదురుగా ప‌డి ఉన్న మృత‌దేహాలు
Video : భ‌యాన‌కం.. జ‌నాలను గుద్దుతూ దూసుకెళ్లిన కారు.. చెల్లాచెదురుగా ప‌డి ఉన్న మృత‌దేహాలు

కెనడాలోని వాంకోవర్ నుండి ఒక విషాద‌మైన వార్త వెలుగుచూసింది. వాంకోవర్‌లో ఒక వీధి ఉత్సవం సందర్భంగా వేగంగా వచ్చిన కారు జనాలపైకి దూసుకెళ్లి చాలా మందిని...

By Medi Samrat  Published on 27 April 2025 12:08 PM IST


నేను జీవించడానికి ఒక కారణం ఉండాలి.. నా భర్తకు అమరవీరుడు హోదా ఇవ్వండి
'నేను జీవించడానికి ఒక కారణం ఉండాలి'.. నా భర్తకు 'అమరవీరుడు' హోదా ఇవ్వండి

పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పెళ్లయిన జంటలను కూడా ఉగ్రవాదులు వదల్లేదు.

By Medi Samrat  Published on 27 April 2025 11:55 AM IST


‘కచ్చితంగా న్యాయం జరుగుతుంది’.. మన్ కీ బాత్‌లో పహల్గామ్ దాడి బాధితులకు ప్రధాని మోదీ హామీ
‘కచ్చితంగా న్యాయం జరుగుతుంది’.. మన్ కీ బాత్‌లో పహల్గామ్ దాడి బాధితులకు ప్రధాని మోదీ హామీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. తన కార్యక్రమం ప్రారంభంలోనే ప్రధాని మోదీ పహల్గామ్ దాడిని ప్రస్తావించారు.

By Medi Samrat  Published on 27 April 2025 11:37 AM IST


Share it