You Searched For "LatestNews"

ఇద్దరిని క‌ర్ర‌తో కొట్టి చంపిన సైకో
ఇద్దరిని క‌ర్ర‌తో కొట్టి చంపిన సైకో

బుధవారం ఉదయం యూపీలోని తప్పల్ ప్రాంతంలోని నూర్పూర్ గ్రామంలో మానసిక రుగ్మత కలిగిన వ్యక్తి(పిచ్చి వాడు) కర్రతో గ్రామంలోకి ప్రవేశించి ఇద్దరు వ్యక్తులపై...

By Medi Samrat  Published on 8 May 2024 12:25 PM IST


ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ.. కవిత, అరవింద్ నిజామాబాద్ కు ఏమీ చేయలేదు
ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ.. కవిత, అరవింద్ నిజామాబాద్ కు ఏమీ చేయలేదు

నిజామాబాద్ లో కార్నర్ మీటింగ్ లు, రాత్రి సమయాల్లో గ్రౌండ్ మీటింగ్ లు, ఇంటింటి ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 May 2024 12:30 PM IST


ప్లీజ్ మా దేశానికి రండి.. భారతీయులను వేడుకుంటూ ఉన్నారు
ప్లీజ్ మా దేశానికి రండి.. భారతీయులను వేడుకుంటూ ఉన్నారు

భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లాలని అనుకోవడం లేదు

By Medi Samrat  Published on 7 May 2024 12:00 PM IST


చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం వస్తారా?
చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం వస్తారా?

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు

By Medi Samrat  Published on 7 May 2024 11:45 AM IST


తెలంగాణకు వర్ష సూచన.. హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉండబోతోందంటే?
తెలంగాణకు వర్ష సూచన.. హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉండబోతోందంటే?

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది

By Medi Samrat  Published on 7 May 2024 11:16 AM IST


వాటర్ ట్యాంక్ లో మహిళ శవం.. భర్త ఎక్కడ?
వాటర్ ట్యాంక్ లో మహిళ శవం.. భర్త ఎక్కడ?

గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్శిటీలోని స్టాఫ్ క్వార్టర్స్‌లోని వాటర్ ట్యాంక్ నుండి ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

By Medi Samrat  Published on 7 May 2024 10:30 AM IST


భర్తను క‌ట్టేసి సిగరెట్‌తో శరీర భాగాలను కాల్చిన మ‌హిళ
భర్తను క‌ట్టేసి సిగరెట్‌తో శరీర భాగాలను కాల్చిన మ‌హిళ

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఒక మహిళ తన భర్తను చిత్రహింసలకు గురిచేసి.. అతనిని కట్టేసి సిగరెట్‌తో అతని శరీర భాగాలను కాల్చినందుకు అరెస్టు చేశారు

By Medi Samrat  Published on 7 May 2024 10:30 AM IST


జ‌గ‌న్‌, చంద్రబాబుల‌కు ఈసీ హెచ్చ‌రిక‌
జ‌గ‌న్‌, చంద్రబాబుల‌కు ఈసీ హెచ్చ‌రిక‌

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత ఎన్ చంద్రబాబు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 May 2024 10:00 AM IST


వైఎస్ షర్మిలతో స్పెషల్ ఇంటర్వ్యూ : అవినాష్ రెడ్డిని ఓడించడానికి కాంగ్రెస్ అమలు చేస్తున్న ప్రణాళికలు ఇవే.!
వైఎస్ షర్మిలతో స్పెషల్ ఇంటర్వ్యూ : అవినాష్ రెడ్డిని ఓడించడానికి కాంగ్రెస్ అమలు చేస్తున్న ప్రణాళికలు ఇవే.!

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప పార్లమెంటు నియోజకవర్గంలో పోటీకి దిగారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 May 2024 9:12 AM IST


Third Phase LS polls : దేశ‌వ్యాప్తంగా 93 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రారంభం
Third Phase LS polls : దేశ‌వ్యాప్తంగా 93 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రారంభం

11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 93 లోక్‌స‌భ నియోజకవర్గాల్లో మూడో దశ ఎన్నిక‌ల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది

By Medi Samrat  Published on 7 May 2024 8:40 AM IST


బీజేపీకి 200 సీట్లు దాటవు : కేసీఆర్
బీజేపీకి 200 సీట్లు దాటవు : కేసీఆర్

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటవ‌ని.. ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తాయని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు.

By Medi Samrat  Published on 7 May 2024 8:09 AM IST


ఆ రెండు రోజులు ఉద్యోగుల‌కు వేతనంతో కూడిన సెలవులు
ఆ రెండు రోజులు ఉద్యోగుల‌కు వేతనంతో కూడిన సెలవులు

లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మే 13, జూన్ 4న తేదీల‌లో వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది

By Medi Samrat  Published on 7 May 2024 7:22 AM IST


Share it