You Searched For "LatestNews"
మోదీ, కేసీఆర్ ప్రజా వ్యతిరేక పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి
టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో జరగింది.
By Medi Samrat Published on 29 March 2024 4:55 PM IST
గోల్డ్ డ్రాప్తో రంజాన్ రుచులను వేడుక చేసుకోండి.!
పవిత్ర రంజాన్ మాసపు ఉపవాసాలు జరుగుతున్నాయి, ఇఫ్తార్ కోసం రుచికరమైన విందులను సిద్ధం చేయడానికి తెలంగాణలోని
By Medi Samrat Published on 29 March 2024 4:45 PM IST
మరో లిస్ట్.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా స్థానాలకు అభ్యర్ధులను కేటాయించగా.
By Medi Samrat Published on 29 March 2024 3:57 PM IST
ఆమె మీదే పార్టీ ఆశలు.. మార్చి 31న తొలిసారి రాజకీయ వేదికపైకి సునీతా కేజ్రీవాల్
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్పైనే పార్టీ ఆశలు పెట్టుకుంది.
By Medi Samrat Published on 29 March 2024 3:12 PM IST
ఆ రోజు తర్వాత చంద్రబాబును తలుచుకునేవారే ఉండరు : కొడాలి నాని
జూన్ 4 తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తలుచుకునే వారెవరూ ఉండరని వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని జోస్యం చెప్పారు
By Medi Samrat Published on 27 March 2024 9:30 PM IST
విజిటింగ్ వీసాతో వెళ్లి అడుక్కుంటూ ఉన్నారు.. అడ్డంగా దొరికిపోయారు
పవిత్ర రంజాన్ మాసం మొదటి అర్ధభాగంలో 112 మంది పురుషులు, 90 మంది ఆడవారు సహా 202 మంది యాచకులను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 27 March 2024 9:00 PM IST
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు: నిర్మల సీతారామన్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నాడు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో పోరాడేందుకు కావాల్సిన నిధులు తన వద్ద లేవని అన్నారు.
By Medi Samrat Published on 27 March 2024 8:30 PM IST
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపికి రఘునందన్రావు ఫిర్యాదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
By Medi Samrat Published on 27 March 2024 8:00 PM IST
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఎవరు జట్టులోకి వచ్చారంటే.?
హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరుగుతున్న ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు.
By Medi Samrat Published on 27 March 2024 7:18 PM IST
వైఎస్ వివేకాను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో అందరికీ తెలుసు: సీఎం జగన్
ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ చేపట్టిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 27 March 2024 7:09 PM IST
మొదలైన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నాడు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.
By Medi Samrat Published on 27 March 2024 6:10 PM IST
హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన సద్గురు జగ్గీ వాసుదేవ్
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇటీవల బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 27 March 2024 5:10 PM IST











